Day September 10, 2025

బహుముఖాలుగా సాగవలసిన మరో గ్రంథాలయోద్యమం!

మరో గ్రంథాలయోద్యమం నిజంగా విజయం సాధించాలంటే అది కనీసం మూడు స్థాయిలలో విస్తరించాలి. మొదట వ్యక్తుల, కుటుంబాల, స్నేహ బృందాల స్థాయిలో పుస్తక పఠనం పెరగాలి, ప్రతి ఒక్కరూ తన వంతుగా తాను ప్రతి రోజూ ప్రతి వారమూ ఏమి చదువున్నానో ఆలోచించుకోవాలి. అందువల్ల గ్రంథాలయ అవసరం గురించి అవగాహన పెరుగుతుంది. అప్పుడు గ్రంథాలయాల ఏర్పాటు…

ఎస్‌ఐఆర్‌ నిర్వహణకు సన్నద్ధమేనా?

– సన్నద్ధతపై అంచనాకు ఎన్నికల సంఘం సమావేశం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: దేశవ్యాప్తంగా జరగనున్న ఎస్‌ఐఆర్‌కు సంబంధించి సన్నద్ధతను అంచనా వేసేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారుల సమావేశాన్ని భారత ఎన్నికల సంఘం న్యూదిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ ఎలెక్టర్‌ మేనేజ్‌మెంట్‌లో బుధవారం నిర్వహించింది. సమావేశాన్ని భారత ప్రధాన…

బోధన్‌లో ఉగ్ర కలకలం

నిజామాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 10 : నిజామాబాద్‌లో ఉగ్ర కలకలం రేపుతోంది. బోధన్ పట్టణంలో మహమ్మద్ ఉజైఫా యమాన్ అనే అనుమానిత ఉగ్రవాదిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కేంద్రదర్యాప్తు సంస్థలు ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో రాంచీలో అల్లర్లు సృష్టించేందుకు…

రాష్ట్రంలో వొచ్చే నాలుగు రోజులు వర్షాలు

– హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం – హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 10: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశ ముందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం, శుక్రవారం ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో.. వచ్చే…

ఇంతకూ కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగమా? కాదా?

“సిబిఐ విచారణలో ఏమితేలనున్నప్పటికీ దాదాపు లక్షకోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వినియోగంలోకి తీసుకోకపోవడంపై చర్చ జరుగుతున్నది. మేడిగడ్డ దగ్గర కుంగిన రెండు పిల్లర్లను మరమ్మతు చేసి, ప్రాజెక్టును కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వాడుకుంటుందా లేదా అన్న విషయంపైన స్పష్టత ఇవ్వాలని నీటి పారుదల రంగ నిపుణులు , తెలంగాణ పౌర సమాజం అడుగుతున్నారు…

ట్రాఫిక్‌ ‌నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట ప్ర‌ణాళిక‌లు

– అత్యవసరంగా స్కైవేలు, ఎలివేటెడ్‌ ‌కారిడార్ల నిర్మాణం – మెహిదీపట్నం వద్ద స్కై వాక్‌ ‌ప్రాజెక్ట్ ‌- రాజీవ్‌ ‌రహదారిలో ఔటర్‌ ‌వరకు ఆరు లైన్ల విస్తరణ – లంగర్‌హౌజ్‌లో గాంధీ సర్కిల్‌ ఆఫ్‌ ‌యూనిటీ నిర్మాణం – రాజ్‌నాథ్‌ ‌సింగ్‌తో కీలక భేటీలో పలు ప్రాజెక్టులపై చర్చ – రక్షణ శాఖ భూములు బదిలీ…

12న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ ‌పదవీ ప్రమాణం

– రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి ముర్ము న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 10: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌ ‌బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. ఈనెల 12వ తేదీన సీపీ రాధాకృష్ణన్‌ 15‌వ భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపరాష్ట్రపతి చేత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ…

పొరుగు దేశాల్లో ఏం జరుగుతున్న‌దో చూడండి

– అందుకే మన రాజ్యాంగం పట్ల మేం గ‌ర్వ‌ప‌డుతున్నాం – గవర్నర్ల కేసు సందర్భంగా చీఫ్‌ ‌జస్టిస్‌ ఆసక్తికర వ్యాఖ్య న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 10 (ఆర్‌ఎన్‌ఎ): ‌బిల్లులను గవర్నర్లు పెండింగ్‌లో పెట్టే అంశాన్ని విచారిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్‌, ‌బంగ్లాదేశ్‌లలో జరిగిన హింసాత్మక సంఘటనలను ప్రస్తావించింది. ఏప్రిల్‌ 12‌న ఇచ్చిన ఉత్తర్వులపై  సుప్రీం…

You cannot copy content of this page