Day August 28, 2025

ఎన్‌హెచ్‌ 44‌పై రాకపోకలపై ఆంక్షలు

– భారీ వర్షలతో పలుచోట్ల కొట్టుకుపోయిన రోడ్లు – వాహనాలను దారి మల్లించినట్లు ట్రాఫిక్ డీసీపీ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 28:  ‌తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుచోట్ల 44వ నంబర్‌ ‌జాతీయ రహదారి దెబ్బతింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌ ‌నుంచి ఎన్‌హెచ్‌ 44 ‌వైపు వెళ్లే…

పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 28: ‌తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. దీంతో పాటు కొన్ని రైళ్లు దారి మళ్లించినట్లు, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్‌ ‌తెలిపారు. 36 రైళ్లు రద్దు, 25 రైళ్లు దారి మళ్లింపు, 14 రైళ్లను పాక్షిక్షంగా రద్దు…

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వినాయకచవితి

– ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రేవంత్‌ ‌దంపతులు హైదరాబాద్‌,ఆగస్ట్ 28:‌వినాయక చవితి పర్వదినం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. వర్షాల కారణంగా మంటపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయినా ప్రజలు ఉత్సాహంగా పూజల్లో పాల్గొన్నారు. ఎక్కడ చూసినా సందడి కనిపించింది. ఈ సందర్భంగా… జూబ్లీహిల్స్ ‌నివాసంలో కుటుంబ సమేతంగా గణపతి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…

క్రీడలను అభిమానించే  తెలంగాణ

–  ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ సీజన్-4కు ప్రభుత్వ మద్దతు – ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28 : క్రీడలను అమితమైన అభిరుచితో స్వీకరించే రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 4వ సీజన్ కోసం హైదరాబాద్‌కు ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ను స్వాగతించడం హర్షణీయమ‌న్నారు. అక్టోబర్ 2 ప్రైమ్ వాలీబాల్…

ప్ర‌భుత్వ స్పంద‌న స‌రిగ్గా లేదు

– పార్టీ శ్రేణులు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొనాలి – మెడిక‌ల్ క్యాంపులు ఏర్పాటు చేయండి – ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్న ప్ర‌భుత్వం – బిహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మ‌న చాప‌ర్లు – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 28: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలపై కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్య‌క్తం…

నిథమ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దాలి

-పర్యాటక-అతిథ్య రంగంలో కొత్త ధోరణులపై దృష్టి పెట్టాలి -అంతర్జాతీయ విద్యార్థులు, పర్యాటకుల్ని ఆకర్షించాలి – జాతీయ క్రీడా వారోత్సవాల్లో మంత్రి జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: పర్యాటక-అతిథ్య రంగంలో కొత్త ధోరణులపై దృష్టి పెట్టాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌(నిథమ్‌)లో…

సర్టిఫికెట్ల నిలిపివేత రాజ్యాంగ విరుద్ధం

– టీజీహెచ్‌ఆర్‌సీ  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: స్టడీ సర్టిఫికెట్లను నిలిపివేయడం విద్యార్థుల రాజ్యాంగ, మానవ హక్కులను ఉల్లంఘించడమేనని తెలంగాణ మానవ హక్కుల సంఘం(టీజీహెచ్‌ఆర్‌సీ) చైర్‌పర్సన్‌ డాక్టర్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రావలసి ఉందనే కారణంతో తమ ఒరిజినల్‌ స్టడీ సర్టిఫికెట్లు అక్రమంగా నిలిపివేస్తున్నారని వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌…

సిఎంపి ప్యాడ్‌ ఉత్పత్తిలో స్వావలంబనకు కృషి

-సెమికండక్టర్‌ పరిజ్ణానానికి ముఖద్వారం తెలంగాణ – జపనీస్‌ కంపెనీ, టి-వర్క్స్‌ మధ్య ఎంవోయూ -ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: జపనీస్‌ సెమీకండక్టర్‌ సాంకేతిక పరిజ్ణానానికి తెలంగాణ ముఖద్వారంగా అభివృద్ధి చెందుతోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడిరచారు. సెమీకండకర్ల తయారీలో కీలకమైన కెమికల్‌, మెకానికల్‌ పాలిషింగ్‌…

అప్రమత్తతతో ప్రాణ నష్టాన్ని నివారించాం

– వరదలపై సీఎం సమీక్షిస్తున్నారు – సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయి – వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 28: ప్రభుత్వం, అధికారుల అప్రమత్తత వల్ల ప్రాణనష్టాన్ని నివారించగలిగామని, వరద ముంపులో చిక్కుకున్న అనేకమందిని రక్షించామని మహిళా, శిశు సంకేమ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ…

You cannot copy content of this page