Day August 28, 2025

జీవితం రసధుని

పక్షి జీవితం స్వేచ్ఛమయ జీవనం నీలి గగనం హిమనగం అడువులు లోయలు పూలపండ్ల తోటలు చింత తొర్రలు తాటి తోపులు శిథిల భవనాలు ఇక్కడ అక్కడని కాదు ప్రకృతియే పక్షి సహజ రాగాల పుట్టినిల్లు సంగీత రసధుని అందమైన రంగుల అహార్యం తన్మయత్వంలో సర్వజీవులు కంటి కెమరాకు చిక్కీ చిక్కని నివాస జిగిబిగిల కల్పనలు నేర్పుతాయి…

యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ పునరుద్ధరణ 

– సాహసంతో నదుల్లోకి దిగి పునరుద్ధరిస్తున్న సిబ్బంది – దక్షిణ డిస్కం పరిధిలో నేలకూలిన 1357 విద్యుత్‌ స్తంభాలు – ఖరాబైన ట్రాన్స్‌ ఫార్మర్లు 280 హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగష్టు 28: వరద కారణంగా పలు సబ్‌ స్టేషన్లలో నీరు చేరడం, విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినడం వలన పలు గ్రామాల్లో విద్యుత్‌ పంపిణి వ్యవస్థ స్తంభించింది.…

మరణాల భారం

మరణాల భారాన్ని నేను మోయలేను పునరుక్తిగా సాగుతున్న మృత్యువు నృత్యాలని చూడలేను ఈ అకారణపు అకాల చావులు నిర్లక్ష్యపు నీడలు ఎక్కడినుంచి ఎట్లా ఆక్రమిస్తాయో ఊహించలేకున్నాను ‘మరణం’ ఈ పదాన్ని ఎంత తక్కువగా వింటే అంత హాయిగా వుంటాను ఈ పదాన్ని ఎంతగా వింటే లోకం అంత వెలితిగా మారుతుంది మనుషుల స్మృతుల భారం కల్లోలపరుస్తుంది…

ప్రజారోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి

– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజారోగ్యానికి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అదేశించారు. భారీ వర్షాల ప్రభావిత జిల్లాల వైద్య శాఖ అధికారులతో…

‘ఏజ్’ యిట్ యీజ్!

‘నువ్వు యెవరినైనా ప్రేమించావా?’ తల్లి అడిగినప్పుడు కూడా ‘ఎట్రాక్షన్ వరకూ వెళ్ళి ఆగిపోయానే కాని లవ్ వరకూ పోలేదు’ అని చెప్పింది యంగ్ రాధి… రాధిక. ‘మీరు చూసినవాణ్ని చేసుకుంటాను’ అని కూతురు అన్నప్పుడు తండ్రి కూడా నమ్మలేకపోయాడు. ఈ కాలంలో కూడా యిలా వుండడం తన సర్కిళ్ళల్లో సహితం చూడలేదు. తమ పెంపకం మీద…

ఆర్‌అండ్‌బి అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Komatireddy Venkat Reddy

– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి – మెదక్‌, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్‌ జిల్లాల్లో పరిస్థితులపై సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 28: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆర్‌అండ్‌బి అధికారులను రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. అధికారులతో మంత్రి గురువారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారీ వర్షాల…

అధికారుల సమన్వయంతోనే గట్టెక్కాం

– కామారెడ్డి వరద పరిస్థితిపై మంత్రి సీతక్క సమీక్ష – జిల్లా యంత్రాంగానికి మార్గనిర్దేశం కామారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 28: కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దనసరి అనసూయ సీతక్క ఎస్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

ఆధునిక స్త్రీవాదానికి పునాదిరాళ్ళు – 2

Foundations of Modern Feminism – 2

(అయిదు వారాల ధారావాహిక) దేవరాజు తన గ్రంథంలో ప్రస్తావించిన మరొక విషయం ప్రాంతీయ వైవిధ్యం, ఆయా యుగాలకు, భాషలకు చెందిన పరిస్థితులనే గాక, భౌగోళిక నేపథ్యాలను కూడా విశదీకరించారు. ప్రాంతీయ అస్తిత్వానికి, అస్మితానికి అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తూ భారతదేశంలోని పంజాబ్ నుంచి మొదలుకొని తమిళనాడు వరకు కూడా విభిన్నమైన భౌగోళిక వాతావరణ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు…

నష్టాలపై ప్రాథమిక నివేదిక సమర్పించండి

– వివిధ శాఖల కార్యదర్శులతో సీఎస్‌ టెలీ కాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ఆగస్టు 28 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక నివేదికను వెంటనే సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల…

You cannot copy content of this page