Take a fresh look at your lifestyle.
Browsing Category

ఎడిట్

Prajatantra News, Editor Articles, Yelamanda, Telangana Breaking News, Headlines Now, Today Latest News, Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news

దడ పుట్టిస్తున్న బ్లాక్‌ ‌ఫంగస్‌..!

‌భారతదేశంలో ఒక వైపు కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌రోజురోజుకు విజృంభిస్తోంది. రోజూ వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కొరోనా సోకితే కాటికే అన్నట్లుగా ప్రజల్లో భయం ఆవరించింది. ఏ కాస్తా అనుమానం ఉన్నా పరీక్షలు చేయించుకుని నిర్ధారణ చేసుకోమని ఒక పక్క…
Read More...

తెలంగాణలో కొత్త రాజకీయపార్టీల ఆవశ్యకతుందా ?

తెలంగాణలో మరిన్ని  కొత్త రాజకీయ పార్టీలు రావాల్సిన అవశ్యకత ఉందా ? ఇప్పుడున్న పార్టీలకు ప్రజా రంజకంగా పాలించే సత్తా లేదా లాంటి ప్రశ్నలు గత కొంతకాలంగా ప్రజలు, రాజకీయ వర్గాల మధ్య నలుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానంతరం ఇక్కడి ప్రజలు…
Read More...

వాక్సిన్‌ ‌వివాదం

దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కొరోనా వైరస్‌ను నిరోధించేందుకు  దేశ ప్రజలందరికీ సత్వర వ్యాక్సిన్‌ ‌వేయటం ఒక్కటే సరైందిగా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు దేశంలో వ్యాక్సిన్‌ ‌కొరత మరింత ఆందోళనను కలిగిస్తున్నది. దేశ ప్రజలందరికి కేంద్రమే ఉచితంగా…
Read More...

మానవత్వమున్న మనుషులూ ఉన్నారు..

ఎవరికి వారే అన్నట్లున్న నేటి సమాజం గూర్చి డాక్టర్‌ అం‌దెశ్రీ వ్రాసిన మాయమవుతున్నాడు మనిషన్నవాడన్న పాట నిన్నటి వరకు అక్షరాల నిజమనిపించింది. కాని, ఇంకా మనష్యుల్లో మానవత్వం దాగి ఉందన్న విషయం ఇటీవల కొరోనా కారణంగా కనిపిస్తున్నది. కొరోనా వైరస్‌కు…
Read More...

విశ్వసనీయత కోల్పోతున్న ఎన్నికల సంఘం..

మీడియాను కట్టడి చేయాలని ప్రయత్నించిన ఎన్నికల కమిషన్‌ ‌కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే మౌఖిక వ్యాఖ్యలను ప్రచురించవద్దని ఆదేశించాలని ఈసీ చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దేశంలో…
Read More...

లాక్‌డౌన్‌ ‌దిశగా ఆలోచించమంటున్న శాస్త్రవేత్తలు.. మౌనంలో కేంద్రం

దేశంలో నిత్యం పెరుగుతున్న కొరోనా కేసులను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ‌విధించడమే సరైన చర్యగా అటు శాస్త్రవేత్తలు, న్యాయకోవిదులు చెబుతున్న మాటలను కేంద్రం పెడచెవిన పెడుతున్నట్లు కనిపిస్తున్నది. గత లాక్‌డౌన్‌ అనుభవాల దృష్ట్యా దేశ…
Read More...

మళ్ళీ లాక్‌డౌన్‌ ‌తప్పదా..?

రోజురోజుకు పెరుగుతున్న కోవిద్‌ ‌పాజిటివ్‌ ‌కేసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదుపుచేయలేక పోతున్నాయి. ఇటీవల దేశంలో రోజుకు కనీసం పదిలక్షల పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా వేల సంఖ్యలో ఉంటున్నాయి. గడచిన వారం రోజుల పరిస్థితిని…
Read More...

గడ్‌ ఆలా పన్‌ ‌సింహ్‌ ‌గేల..

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న ఒక మాట గుర్తుకు వొస్తున్నది. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ‌తన తల్లి జిజియాబాయి కోరిక మేరకు కొండానా కోట ( ఆ తర్వాత దానిపేరు సింహ్‌గడ్‌గా మారింది.) ను జయించి తనకు స్వాధీన…
Read More...

ఈటల ఒక్కరేనా ..!

ఒక వైపు కొరోనా తో రాష్ట్రం గందరగోళ పరిస్థితిలో ఉండగా ఆ శాఖకు చెందిన ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌నుండి ఆ శాఖను రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు బదలాయించుకోవడం, ఈటెల ఏశాఖ లేని మంత్రిగా మిగిలిపోవడం లాంటివి ఊహించని పరిణామాలు. వాస్తవంగా టిఆర్‌ఎస్‌…
Read More...

వృత్తి ధర్మానికే కాదు దేశానికే ద్రోహం..!

రెండు రోజుల క్రితం ఒక విశేషం చోటు చేసుకుంది. నిజానికి అది ఓ విప్లవాత్మకమైన పరిణామం కిందే లెక్క. మనం చేసేది జర్నలిజం కాదు అని ఓ మీడియా సంస్థలో పని చేసే జర్నలిస్టులు, ఉద్యోగులు తమ ఎడిటర్లకు లేఖ రాశారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఉద్యోగం ఉంటే చాలులే…
Read More...