Take a fresh look at your lifestyle.
Browsing Category

తెలంగాణ

Telangana Breaking News, Headlines Now, Today Latest News, Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news

నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌లోక్‌ ‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు నామినేషన్లు వేసే పనిలో పడ్డారు. కొందరు మరోమారు సెట్లను సమర్పిస్తున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడత…
Read More...

కెసిఆర్‌ ‌కాన్వాయ్‌లో ప్రమాదం ఒకదానిని మరోటి ఢీకొన్న వాహనాలు

స్వల్పంగా దెబ్బతిన్న 8 కార్లు...తప్పిన ముప్పు బస్సును ఆపి కెసిఆర్‌ను కలుస్తున్న రైతులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24 : ‌బిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఆయన వాహన శ్రేణిలోని…
Read More...

నేడు హనుమాన్‌ జయంతి శోభాయాత్రకు భారీగా ఏర్పాట్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : మంగళవారం హనుమాన్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో శోభా యాత్ర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. వివిధ…
Read More...

కేసీఆర్‌ ప్రాబల్యం కొనసాగేనా ..?

మెతుకు సీమ మొనగాడు ఎవరో...? మెదక్‌ ఎంపి సీటుపై మూడు పార్టీల గురి సిట్టింగ్‌ సీటును కాపాడుకునే పనిలో కారు హస్తగతానికి కాంగ్రెస్‌ పక్కా ప్లాన్‌ యూత్‌, మోదీ ఛరీష్మా, అయోధ్యపై కమలం ఆశలు ఈలోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా…
Read More...

అకాల వర్షాలతో 3,120 ఎకరాల్లో పంట నష్టం

నష్టపోయిన రైతులకు త్వరలో పరిహారంవ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడిసర్వే చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో కురిసిన అకాల వర్షాలతో 3,120 ఎకరాల్లో…
Read More...

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు

సజావుగా ఎన్నికలు నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి భదాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీస్‌ అధికారులతో డిజిపి రవి గుప్తా సమీక్ష మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ పర్యటన భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : రాబోయే…
Read More...

మతాల మధ్య చిచ్చుపెట్టేలా మోదీ వ్యాఖ్యలు

మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను బీజేపీకి తాకట్టుఅ మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా డమ్మీ త్వరలో అర్హులందరికీ తెల్ల రేషన్‌ కార్డులు ఆగస్టు 15 లోపు రైతు రుణ మాఫీ సంక్షేమ పథకాలను రద్దు చేయించేందుకు బీజేపీ,…
Read More...

మా మేనిఫెస్టో పై చర్చిద్దాము ..

 ప్రధాని మోదీ అపాయింట్‌ మెంట్‌ కోరిన ఖర్గే న్యూదిల్లీ,ఏప్రిల్‌ 22: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తమ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్‌ కోరారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ…
Read More...

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం మాకు లేదు

ప్రభుత్వాలను కూల్చడం కాంగ్రెస్‌ చరిత్ర బిఆర్‌ఎస్‌ పాలనలో రైతులకు అన్యాయం నన్ను ఓడిరచేందుకు బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కు కరీంనగర్‌ బిజెపి అభ్యర్థి బండి సంజయ్‌ కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని…
Read More...

పాలమూరులో పాగా వేసేదెవరు..?

ప్రధాని మోదీ ..వర్సెస్‌ సీఎం రేవంత్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ గడ్డపై రాజుకున్న ఎన్నికల వేడి వోటర్లు పట్టం కట్టేది ఎవరికో? మహబూబ్‌  నగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : ఈ సారి ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌ సభ స్థానం అత్యంత ప్రాధాన్యతను…
Read More...