Take a fresh look at your lifestyle.
Browsing Category

తెలంగాణ

Telangana Breaking News, Headlines Now, Today Latest News, Telugu News LIVE, telangana latest, prajatantra news,Telugu news paper, today Telugu news

కాంగ్రెస్ పార్టీ గాలిపోయిన బెలూన్

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: కాంగ్రెస్ పార్టీ గాలిపోయిన బెలూన్ అని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  విమర్శించారు. మంగళవారం తాండూరులోని ఎమ్మెల్యే నివాసంలో బషీరాబాద్ మండలం కొర్వి చేడ్ ఘని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహారాష్ట్ర అంబన్న పలువురు…
Read More...

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నా..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21 : ‌కాంగ్రెస్‌ ‌నుంచి తాను టికెట్‌ ఆశిస్తున్నట్లు గద్దర్‌ ‌కుమార్తె వెన్నెల తెలిపారు. టిక్కెట్‌ ఇస్తే పోటీ చేస్తా..లేకున్నా ప్రచారం చేస్తానని అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌ ‌క్లబ్‌లో తన తల్లితో కలిసి వెన్నెల…
Read More...

జీవనానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21 : ‌పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్‌ ‌యూస్‌ ‌ప్లాస్టిక్‌ ‌వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేదించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పిలుపునిచ్చారు. సింగిల్‌ ‌యూస్‌ ‌ప్లాస్టిక్‌ ‌వినియోగం…
Read More...

శివ శక్తి స్వరూపమే దుర్గామాత

దుర్గాష్టమి సందర్భంగా సృష్టియందు గల చరాచర వస్తువులన్నిటి యందు మానవాతీత మైన, అనిర్వచనీయ మైన, అవ్యక్త మైన, చైతన్య వంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టి యందుగల జ్యోతిర్మండల, గాలి, నిప్పు , నీరు, భూమి ఇవన్ని మానవ…
Read More...

అమ్మవారికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: శ్రీ దేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని సాయిబాబా కాలనీ, రెడ్డి బ్రదర్స్ గల్లీ నందు ఏ ర్పాటు చేసిన పలు అమ్మవార్ల మండపల్లో…
Read More...

శ్రీ సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: మహేశ్వరం శ్రీ శివగంగ రాజారాజేశ్వరి రాజా రాజేశ్వరస్వామి దేవస్థానము శ్రీ రాజారాజేశ్వరిదేవి శరన్నవరాత్రోత్సవాలు ఏడవరోజు శనివారం రోజున అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చారు  ఉదయం…
Read More...

60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ  ఏమి అభివృద్ధి చేసింది లేదు

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 21: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కోత్తూరు మండల పరిధిలోని  ఇన్మల్ నర్వ  గ్రామంలో బిఆర్ ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవము  గ్రామ సర్పంచ్ పాత్లావత్  అజయ్  మీట్టూ నాయక్ ఆధ్వర్యంలో ఎంపీపీ రవీందర్…
Read More...

ఎలికట్ట అంబ భవాని మాతకు వెండి కిరీటం  సమర్పించిన మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 21: దేవి శరన్నవరాత్రులలో భాగంగా ఫరఖ్ నగర్ మండలం ఎలికట్ట అంబా భవాని మాతకు  షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కొందూటి మహేశ్వరీదంపతులు, కుటుంబ సభ్యులు కొందూటి రవి చారి,రమాదేవి దంపతులు, కొందూటి శక్తిసాయి…
Read More...

మార్కండేయ దేవాలయంలో ఎమ్మెల్యే పూజలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 21 : ఆమనగల్లు పట్టణంలోని  శ్రీ భక్త మార్కండేయ దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారు మహా గౌరీ శాకాంబరీ అలంకరణ తో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి రవి నవ్య, సత్యరాములు దంపతులు పూజలు…
Read More...

ప్రగతి ప్రధాతకు పట్టం కడదాం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 21: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న స్థానిక ఎమ్మెల్యే పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి విజయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు…
Read More...