Take a fresh look at your lifestyle.
Browsing Category

National

ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్…‌ జైలుకు తరలింపు

41 సీఆర్‌పీసీ కింద కేసులు నమోదు.. నోటీసులపై రాజాసింగ్‌ ఆ‌గ్రహం పై పీడీ యాక్ట్ ‌నమోదు... వివిధ కేసుల్లో నిందితుడు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మరోసారి హైదరాబాద్‌ ‌పోలీసుల నోటీసులు జారీ చేసింది. ఒక్కే…
Read More...

బిల్కిస్‌ ‌బానో కేసులో దోషుల విడుదలపై…

గుజరాత్‌ ‌ప్రభుత్వ స్పందన కోరిన సుప్రీమ్‌ ‌కోర్టు న్యూ దిల్లీ, ఆగస్ట్ 23(ఆర్‌ఎన్‌ఏ) : 2002 ‌గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ ‌బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషులను విడుదల చేయడంతో ప్రతిపక్షాలు గుజరాత్‌ ‌ప్రభుత్వం, బీజేపీ…
Read More...

ఎలాంటి పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌గుర్తించలేదు

స్పష్టం చేసిన సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు కేంద్రం సహకరించలేదని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌వివరణ న్యూ దిల్లీ, ఆగస్ట్ 23(ఆర్‌ఎన్‌ఏ) : ‌దేశ రాజకీయాలకు ఓ కుదుపుకుదిపేసిన పెగాసస్‌ ‌స్పైవేర్‌ ‌పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన…
Read More...

ఈడి దాడుల్లో దొరికిన ఎకె 47 రైఫిళ్లు

రాంచీ,అగస్ట్ 24: ‌నగదు కోసం సోదాలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌కు ఏకే 47 ఆయుధాలు కనిపించాయి. సీఎం సహాయకుడి ఇంట్లోని ఓ అల్మారాలో ఈ రైఫిళ్లు బయటపడ్డాయి. ఝార్ఖండ్‌ ‌ముఖ్యమంత్రి హేమంత్‌ ‌సొరెన్‌ ‌సహాయకుడి ఇంటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌…
Read More...

బీహార్‌లో రాజకీయ కలకలం

నితీశ్‌ ‌బలపరీక్షకు ముందే స్పీకర్‌ ‌రాజీనామా అవిశ్వాస తీర్మానం నోటీసులతో రాజీనామా చేసిన విజయ్‌ ‌కుమార్‌ ‌సిన్హా ఆర్జెడీ నేతల ఇళ్లపై సిబిఐ దాడులతో సర్వత్రాచర్చ దాడులకు భయపడేది లేదన్న మాజీ సిఎం రబ్రీదేవి పాట్నా, ఆగస్ట్ 24 :…
Read More...

అమిత్‌ ‌షా ఎన్టీఆర్‌ ‌భేటీలో రాజకీయాలకు ప్రాధాన్యం లేదు

అల్లూరి, ముంబై, అగస్ట్ 22 : ‌హైదరాబాద్‌లో ఆదివారం కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా ను జూ. ఎన్టీఆర్‌  ‌కలవడం సర్వత్రా ఉత్కంఠకు దారితీసింది. అయితే దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టత నిచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ‌చిత్రంలో ఎన్టీఆర్‌ ‌నటన నచ్చడంతో…
Read More...

మహా పంచాయత్‌కు రైతుల పిలుపు

న్యూ దిల్లీ, ఆగస్ట్ 22 : ‌దేశంలో రైతులు మళ్లీ నిరసన బాట పట్టారు. గతంలో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై పోరు సాగించిన రైతులు... ఇప్పుడు నిరుద్యోగంపై సమరశంఖం ఊదారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై అసంతృప్తితో నేడు ఢిల్లీలోని జంతర్‌…
Read More...

ఉజ్జయిని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

భోపాల్‌, ‌ముంబై, అగస్ట్ 22 : ‌మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు విద్యార్ధులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీ కొనడంతో నలుగురు విద్యార్ధులు మరణించగా, 11 మంది గాయపడ్డారు. చిన్నారులు…
Read More...

దేశంలో కొత్తగా 9531 కొరోనా కేసులు

న్యూ దిల్లీ, ముంబై, అగస్ట్ 22 : ‌దేశంలో కొత్తగా 9531 కొరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,48,960కి చేరాయి. ఇందులో 4,37,23,944 మంది బాధితులు వైరస్‌ ‌నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,368 మంది మరణించారు. మరో 97,648 కేసులు…
Read More...

పోలవరం బకాయిలు విడుదల చేయండి

ప్రధాని మోదీని కోరిన సిఎం జగన్‌ ‌ముగిసిన ఒకరోజు పర్యటన న్యూ దిల్లీ, అగస్ట్ 22 : ‌పోలవరం బకాయిలను...15 రోజుల్లో విడుదల చేసేలా చూడాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి జగన్‌ ‌కోరారు. ప్రధాని నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి జగన్‌ ‌దిల్లీలో భేటీ…
Read More...