Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana govt

ప్రజాతంత్ర డైరీ, క్యాలెండర్ 2023 ఆవిష్కరణ

ప్రజాతంత్ర క్యాలెండర్, డైరీ  ని ఆవిష్కరించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్... ప్రజాతంత్ర దినపత్రిక 2023 క్యాలెండర్, డైరీ ని హనుమకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ ఆదివారం సర్క్యూటివ్ గెస్ట్ హౌస్ లో విడుదల చేశారు. ఈ…
Read More...

కాడెత్తేశిన ‘‘మన ఊరు-మన బడి’’

సమస్యల ఒడిలో మానుకోట బడులు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు- మనబడి /మనబస్తీ- మనబడి, మరియు తరగతి గదులు, ఉపాధ్యాయుల అందుబాటు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి మరియు ఇతర సౌకర్యాల గురించి…
Read More...

పాఠశాలలకు ముందస్తు సెలవులు

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రంలో రోజురోజుకు కోవిద్‌, ఒమిక్రాన్‌ ‌కేసుల సంఖ్య పెరుగుతున్నది. డెల్టా కేసా ఒమిక్రాన్‌ ‌కేసా అని నిర్థారణ చేసుకోవడంతోనే సరిపోతున్నది. కాస్తా అటు ఇటుగా రెండు కూడా డేంజరస్‌ ‌కేసులేనని వైద్య నిపుణులు అంటున్నారు. దీంతో…
Read More...

‘‘ఉరిశిక్ష విధించేముందు కూడా నేరస్థున్ని చివరి కోరిక అడిగే కోర్టులు ప్రభుత్వాలు ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని మాత్రం ఏది అడగకుండానే స్థానిక జిల్లా నుండి తరలించి తెచ్చుకున్న తెలంగాణలో తీరని శోకం మిగిల్చారు.’’ 317 ఉసురు ఊరికే పోదు! ఇంతకాలం…
Read More...

కార్పొరేట్‌ ‌విద్యాసంస్థలకు.. కొమ్ముకాస్తున్న ప్రభుత్వం

ఆన్‌లైన్‌ ‌క్లాసులు విన్న అతితక్కువ పట్టణ విద్యార్థుల్లో పాఠ్యాంశం అర్ధం చేయించే ఉపాధ్యాయులెంత మంది. అర్ధంచేసుకున్నా విద్యార్థులెంత శాతంలో ఉన్నారో తెలీదు. మరి అందరికీ ఉచిత నిర్బంధ విద్య హామీపడ్డ ప్రభుత్వం అందరికి ఆన్‌లైన్‌ ‌విద్యానందించే…
Read More...

రాష్రానికి బిజెపి మొండిచెయ్యి

వరంగల్‌ అభివృద్ధికి చేసిందేమీ లేదు మోడీతో దేశానికి, రాష్ట్రానికి ఒరిగిందేమి లేదు నల్లధనం తెచ్చి ఖాతాల్లో వేస్తానని మోసం అభివృద్దిలో తెలంగాణ టాప్‌ ‌వరంగల్లో రోజూ నీళ్లిస్తామన్న హామి నెరవేర్చాం వరంగల్‌ ‌పర్యటనలో మంత్రి…
Read More...

కొరోనా పోరాటంలో తొలి విజయం

ఎం‌తో మందిని బలిగొన్న కొరోనా మహ్మారిని తరిమివేయడానికి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలతో వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం దేశవ్యాప్తంగా శనివారంనాడు పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. కొరోనా మిగిల్చిన విషాదాల నేపధ్యంలో ఈ కార్యక్రమం ఏ విధంగా…
Read More...

తెలంగాణలో….పాత పద్ధ్దతిలోనే.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌

‌రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా సాగాలి అధికారులకు సీఎం ఆదేశం తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను పాత పద్దతిలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నూతనంగా చేపట్టిన స్లాట్‌ల బుకింగ్‌ ‌ప్రక్రియను…
Read More...

ఆయుష్మాన్‌ ‌భారత్‌ అమలుపై తెలంగాణ ప్రభుత్వానికి ‘సుప్రీమ్’  నోటీసులు

అమలు చేయని  రాష్ట్రాలపై   కేసు పేదలకు అన్యాయం జరుగుతోందని   పిటిషన్ ‌ ‌తెలంగాణలో ఆయుష్మాన్‌ ‌భారత్‌ అమలుపై చీఫ్‌ ‌సెక్రటరీ, కేంద్ర ఆరోగ్య శాఖలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ, ఢిల్లీ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌ ‌రాష్ట్రాల్లో…
Read More...

నూతన రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదం

*ఇకపై తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ శాస్వతంగా రద్దు *ఎమ్మార్వోలకు వ్యవసాయ భూముల రిజిస్టేష్రన్‌ ‌విధులు *ధరణి పోర్టల్‌లోనే కొనసాగనున్న రిజిస్టేష్రన్ల పక్రియ *ధరణి పోర్టల్‌లో అటవీ భూమలకు కాలమ్‌ *‌ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ధరణి పోర్టల్‌…
Read More...