Take a fresh look at your lifestyle.
Browsing Category

National

దేశంలో మరోమారు పెరుగుతున్న కొరోనా కేసులు

‌న్యూ దిల్లీ, జూలై 22 : దేశంలో కొరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 3 రోజులుగా 20 వేలకు పైగా కోవిడ్‌ ‌కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 21 వేల 880 కొరోనా కేసులు రాగా..ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల 38 లక్షల…
Read More...

‌ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ

అభినందనలు తెలిపిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూ దిల్లీ, జూలై 22 : భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుక్రవారం కలిసారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ద్రౌపది ముర్ముకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.…
Read More...

హర్‌ ‌ఘర్‌ ‌తిరంగా…

న్యూ దిల్లీ, జూలై 22 : భారత్‌కు స్వాతంత్య్రం వొచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై ఆగస్టు 13,14 తేదీల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా హర్‌ ‌ఘర్‌ ‌తిరంగా ఉద్యమం…
Read More...

ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం

ప్రజలు స్వచ్ఛందగా సంబరాలు చేసుకున్నారు ఎపిలో వందశాతం వోట్లు పడడం విశేషమన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, జూలై 22 : రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, స్వచ్ఛందంగా ప్రజలే సంబరాలు…
Read More...

సిబిఎస్‌ఇ ‌ఫలితాల వెల్లడి

న్యూ దిల్లీ, జూలై 22 : సెంట్రల్‌ ‌బోర్డ్ ఆఫ్‌ ‌సెకండరీ ఎడ్యుకేషన్‌ ‌సిబిఎస్‌ఈ 10, 12 ‌వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సిబిఎస్‌ఈ 12‌వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతి ఫలితాలను సిబిఎస్‌ఈ ‌బోర్డు ప్రకటించింది.  10లో 94 శాతం…
Read More...

గరీబ్‌ ‌కళ్యాణ్‌ ‌యోజనను విస్మరించరాదు

న్యూ దిల్లీ, జూలై 22 : కేంద్రం ప్రకటించిన ఉచిత బియ్యాన్ని తప్ప కుండా పంపిణీ చేయా ల్సిందేనని కేంద్ర మంత్రి పియూష్‌ ‌గోయల్‌ ‌స్పష్టం చేశారు. ఉచిత బియ్యం పంపిణీపై శుక్రవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ...ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్న యోజనను…
Read More...

‘‌కాళేశ్వరం’పై సుప్రీమ్‌ ‌కోర్టు విచారణ

తదుపరి విచారణ 27కు వాయిదా న్యూ దిల్లీ, జూలై 22 : కాళేశ్వరం ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై సుప్రీమ్‌ ‌కోర్టు  విచారణ చేపట్టింది. ప్రాజెక్టు పరిహారం, నిర్వాసితుల సమస్యలపై కోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు…
Read More...

ఇడి విచారణకు సోనియా గాంధీ హాజరు

వెంట వొచ్చిన రాహుల్‌, ‌ప్రియాంకలు కాంగ్రెస్‌ ‌శ్రేణుల ఆందోళనతో భారీ భద్రత మూడు గంటల పాటు విచారించిన అధికారులు సోమవారం మరోమారు విచారణకు రావాలని ఆదేశాలు న్యూ దిల్లీ, జూలై 21 : నేషనల్‌ ‌హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్‌…
Read More...

భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

విపక్ష అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హాపై ఘన విజయం న్యూ దిల్లీ, జూలై 21 : భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము 63 శాతం వోట్లతో ఘన విజయం సాధించారు. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన…
Read More...

ఊటీని ముంచెత్తిన భారీ వర్షం

చెన్నై, జూలై 21 : నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉపరితల ద్రోణి కారణంగా నీలగిరి, కోవై సహా ఐదు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీవర్షానికి ఊటీలోని పలు రోడ్లపై వరద…
Read More...