Take a fresh look at your lifestyle.
Browsing Tag

telugu entertainment

మనిషి మట్టి మనిషే!

మట్టి మీద పుట్టిన మనిషి మట్టినే మరుస్తున్నడు మట్టే తన బ్రతుకు ఉనికని మరిచిపోతున్నడు. కాలుకు మట్టంటని బ్రతుకుతు గాలిలో బతుకుతున్నడు మట్టి వాసన తెలువనోడికీ మట్టి వాసన ఇంకట్టా తెలుసు గాసమెట్లా వస్తుందో మేసే నోటికి తెలియదు మట్టి…
Read More...

హాకీ వీరులకు జయహో !

అపురూప ఘట్టమిది అష్ట సువర్ణ పట్టమిది ‘‘ప్రీతి’’కర పతకమిది మధుర జయ పతాకమిది మహా వైభోగ సంప్రాప్తమిది భారతీయుల చిరకాల స్వప్నం సాకారమైన శుభ సందర్భమిది టోక్యో ఒలింపిక్‌ ‌రణక్షేత్రంలో నరాలు తెగి పడే ఉత్కంఠం గుండెలదిరే ఉద్వేగం మధ్య…
Read More...

పసిడి పట్టేదెట్ల

నా దేశం జనంతో కిటకిటలాడుతోంది పేదరికం ఓవైపు పీడిస్తున్న విశ్వవీదిలో జనాభా పెంచడంలో ప్రథమస్థానం సాధించి పసిడి పథకంపై గురిని సారించింది విజయం దక్కేలానే వుంది ఒలింపిక్స్ ‌లో పసిడి గెలవాలని ఎన్నో ఆశలతో భారతీయులు వేయికళ్ళతో…
Read More...

చక్రబంధంలో చేనేత కార్మికులు

నేడు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ప్రారంభం 2015, ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించి, భారత చేనేత లోగోను ఆవిష్కరించడంతోపాటూ ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్స…
Read More...

72వ బృందం ఐ.పి.ఎస్‌ ‌ప్రొబేషనర్ల శిక్షణ ముగింపు కవాతు

హైదరాబాద్‌లోని సర్దార్‌ ‌వల్లభ్‌భాయ్‌ ‌పటేల్‌ ‌జాతీయ పోలీస్‌ అకాడమీలో పాల్గొన్న 114 మంది యువ ప్రొబేషనర్లలో 33 మంది మహిళలు ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ ‌రాయ్‌ హైదరాబాద్‌ ,‌పీఐబీ ,ఆగస్ట్ 6:…
Read More...

జగన్‌కు ఎపి ప్రయోజనాలే ముఖ్యం

అందుకే జల వివాదాలపై ఆచీతూచీ నిర్ణయం విమర్శలకు వెరవకుండా పరిష్కారం కోసం చూపు అమరావతి,ఆగస్ట్ 5 : ‌జగన్‌కు ఏపీ ప్రయోజనాలతో పాటు, ఏపీ రాజకీయం అంత ముఖ్యం. అందుకే అన్ని విషయాల్లో ఆచితూచి ముందు సాగుతున్నారు. ఏపీ ప్రజల అవసరాలను కూడా…
Read More...

‘‘భూసేకరణ సామాన్యుల పాలిట శాపం – కార్పొరేట్లకు కొంగుబంగారం’’

"భూసేకరణలో నిర్వాసితులు ఇండ్లు,భూమి, పశువులు,చెట్లు సమస్తం కోల్పోతారు. పరిహారంగా లభించిన మొత్తానికి మరోచోట అంతే మొత్తం భూమి దొరకదు. తిండికి, ఉపాధికి రెంటికీ భూమి కీలకం.వ్యవసాయం పని ,భూమి లేకపోతే రైతులు ఎందుకు పనికి రారు.పరిహారంగా డబ్బులు…
Read More...

ఎపి ఎండిసి ఛైర్‌పర్సన్‌గా షమ్‌ అస్లాం

బాధ్యతలు చేపట్టిన షమ్‌కు అధికారుల అభినందన మహిళల సాధికారతకు సిఎం జగన్‌ ‌కృషి చేస్తున్నారని వెల్లడి విజయవాడ, అగస్టు 2 : ఆంధ్రప్రదేశ్‌ ‌మినరల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ (ఏపీఎండీసీ) చైర్‌పర్సన్‌గా షమ్‌ అస్లాం సోమవారం బాధ్యతలు…
Read More...

1.60‌లక్షల విలువగల గుట్కాలు స్వాదీనం

కొత్తగూడెం, ఆగస్టు 02 (ప్రజా తంత్ర ప్రతినిధి):   విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం 3టౌన్‌ ‌సిఐ వేణు చందర్‌ ‌తన సిబ్బందితో కలిసి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని చిన్న బజార్‌ ‌నందు నిషేధిత గుట్కాలను,పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న వ్యక్తిని…
Read More...

జల జగడం సృష్టించిన వారే విమర్శలా? కెసిఆర్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ సజ్జల

నెల్లూరు, ఆగస్ట్ 2 : ‌కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసు. దాదాగిరీ ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సిఎం కెసిఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై ఆయన…
Read More...