Take a fresh look at your lifestyle.

గ్రేటర్ పోరు ఎన్నికల ఫలితాలు సాయంత్రం 7 గం .లకు అందిన వివరాలు

తెరాస  50 1. అల్వాల్‌లో  సి.హెచ్‌. విజయశాంతి 2. కుత్బుల్లాపూర్‌లో  గౌరీష్‌ పారిజాత 3. చింతల్‌లో  రషీదాబేగం 4. ఓల్డ్‌ బోయిన్‌పల్లి నరసింహ యాదవ్‌ 5. భారతీనగర్ వి.సింధు 6. రంగారెడ్డినగర్‌ విజయ్‌శేఖర్‌ 7. రామచంద్రాపురం బి.పుష్ప 8.…

సిద్ధిపేట పట్టణ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం 5 గురు దుర్మరణం

కారు ప్రమాదంలో ముగ్గురు...వారిని చూసేందుకు వెళ్లి ఇద్దరు దుర్మరణం ప్రమాదంలో సిఐ, కానిస్టేబుల్‌ ‌సహా 12మందికి గాయాలు జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణ శివారులోని కరీంనగర్‌-‌హైదరాబాద్‌ ‌రాజీవ్‌ ‌రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు…

కొద్ది వారాల్లో అందుబాటులోకి టీకా..

అఖిలప‌క్ష సమావేశం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  సుర‌క్షిత‌మైన‌, త‌క్కువ ధ‌ర‌ కు  వ్యాక్సీన్ రూపకల్పన   భార‌త‌దేశం లో స్వ‌దేశీ టీకాలు మూడిటి తో సహా ఎనిమిది వ్యాక్సీన్‌ లు పరీక్ష తాలూకు వేరువేరు ద‌శ‌ల్లో ఉన్నాయని  ప‌్ర‌ధాన మంత్రి…

త్వరలోనే అందుబాటులోకి కొరోనా టీకా

శాస్త్రవేత్తల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ ‌రావడమే ఆలస్యం ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వర్కర్లు, హెల్త్ ‌వర్కర్లు, వయోవృద్ధులకు తొలి ప్రాధాన్యం అఖిపలక్ష సమావేశంలో ప్రధాని మోడీ అతి త్వరలో భారత్‌లో వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి వొస్తుందని ప్రధాని మోడీ…

వ్యాక్సిన్‌తో కొరోనాను పూర్తిగా నిర్మూలించలేం

వైరస్‌ ‌ముప్పు ఇంకా తొలగలేదు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ‌వ్యాక్సిన్‌ ‌త్వరలో అందుబాటులోకి రానున్నదన్న వార్తలు వొస్తున్న తరుణంలో కొరోనా ఐరాస తీవ్ర హెచ్చరిక చేసింది. వ్యాక్సిన్‌ ‌వొచ్చినా దాంతో తాత్కాలిక ఉపశమనమే తప్ప వైరస్‌…

ఏ ‌గుర్తు ఉన్నా వోటుగా పరిగణించాలి..అర్థరాత్రి ఎన్నికల సంఘం ఉత్తర్వులు

సవాలు చేస్తూ బిజెపి హౌజ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌..‌స్వస్తిక్‌ ‌గుర్తునే పరిగణించాలని ఇసికి హైకోర్టు ఆదేశాలు ఓ వైపు గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌పై ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎప్పు‌డూ లేని విధంగా వోటేయడానికి ఉద్దేశించిన…

జీహెచ్‌ఎం‌సి ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

ఫలితాల వెల్లడిపై రిటర్నింగ్‌ అధికారులదే పూర్తి అధికారం: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌పార్థసారధి జీహెచ్‌ఎం‌సి ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌పార్థసారధి తెలిపారు. వోట్ల లెక్కింపు…

జలసిరి ఉప్పొంగుతున్న సిరిసిల్ల జిల్లా

కలెక్టర్‌ ‌కృష్ణభాస్కర్‌ ‘‘‌భగీరథ కృషి’’ అధికారుల్లో రెండు రకాలు. ముక్కు సూటిగా తమ డ్యూటీ తాము చేసుకునేవారు. ఉద్యోగాన్ని బాధ్యతగా, విద్యుక్త ధర్మంగా భావించి ప్రజలకు తానుగా ఏమి చెయ్యగలనో అని తపన పడేవారు. రెండో వర్గం అధికారులున్న ప్రాంతం…

80 ఏళ్ల బిల్కిస్‌ ‌బానును అడ్డుకున్న పోలీసులు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు తన మద్దత్తు ప్రకటించాలని 80 ఏళ్ళ అమ్మమ్మ బిల్కిస్‌ ‌బాను సింగు బోర్డర్‌ ‌చేరుకున్నారు. వయసు రీత్యా చుస్తే గట్టిగా పట్టుకుంటే వడికిపోయే శరీరం ఆమెది. మానవరాళ్లు..మనుమలతో హాయిగా సమయం గడిపే…

రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుదాం..!

ఇప్పుడు ఏ సామజిక మాధ్యమాల్లో లేక సోషల్‌ ‌మీడియాల్నో ఎటు చుసిన ‘‘ఐ స్టాండ్‌ ‌విత్‌ ‌ఫార్మర్‌ ‘‘అనే క్యాప్షన్స్ ‌కనబడుతున్నాయి సమాజ పరివర్తనతో ఆధునిక పోకడల్లో తెలియాడుతున్న మనిషి మరియి ఎసి గదుల్లో ఉండే ప్రొఫెషనల్స్ ‌కి కూడా వ్యవసాయం పైన ఒకింత…