Take a fresh look at your lifestyle.

కామన్ ఎజెండా తో ముందుకు పోదాం

ఐ.ఏ.ఎస్ ఆకునూరి మురళి
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం  హైదరాబాద్  మదీనా ఎడ్యుకేషనల్ సెంటర్ లో    ఆచార్య జయశంకర్   12వ స్మారకోపన్యాస స్పూర్తి సదస్సు   లో  ఐ.ఏ.ఎస్ ఆకునూరి మాట్లాడుతూ బిజెపి దుర్మార్గపు విధానాలు,బి.ఆర్.ఎస్ మోసపూరిత విధానాలు మితిమీరిపోతున్నాయన్నారు.ఇప్పటికే సమయం చాలా వృధా ఐతుంది కాబట్టి,శత్రువు బలంగా ఉన్నాడు,తెలివిగా ఉన్నాడు కాబట్టి దానిన్ని ఢీ కొట్టాలి అంటే కామన్ మినిమం ప్రోగ్రాం ఎజెండా ప్రిపేర్ చేసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలిసిన అవసరం ఉందన్నారు.ఆ బ్లూ ప్రింట్ ప్రకారం ముందుకు సాగితేనే లక్ష్యం చేరుకోగలమన్నారు.

Leave a Reply