Take a fresh look at your lifestyle.

ఎన్నికల  ఎన్నికల కోడ్ అమలు  లో ఉన్న డబ్బు సరఫరా ఆగటం లేదు

 షాద్ నగర్ ప్రజాతంత్ర అక్టోబర్20: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ అండర్ రైల్వే బ్రిడ్జి సమీపంలో శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తుండగా గురువారం మధ్యాహ్నం హైదరాబాదు నుండి చెగూర్ వైపు వెళ్తున్న TS- 12-EN-7467 కారుని ఆపి తనిఖీ చెయ్యగా నవనీత్ అగర్వాల్ కి చెందిన రూ.5 లక్షల రూపాయలు నగదుకు సంబంధించి సరైన ద్రువపత్రాలు చూపకపోవడంతో 5 లక్షల రూపాయలను సీజ్ చేసినట్లు తెలిపారు.ఇట్టి డబ్బులను డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీకి పంపడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.

Leave a Reply