Take a fresh look at your lifestyle.

ప్రజా పాలన అవగాహన కల్పించిన కమిషనర్

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27:  ప్రజాపాలనలో భాగంగా 43 వార్డులలో ప్రోగ్రాం నిర్వహించడానికి 43 టీం లను నిర్వహించడం జరిగింది. ఈ ప్రతి వార్డు టీమ్ లో ఒక స్పెషల్ ఆఫీసర్, ఒక వార్డ్ ఆఫీసర్, వార్డ్ ఆర్పిలు, వార్డు అంగన్వాడీ టీచర్లు, వార్డు ఆశ వర్కర్లను టీమ్ మెంబర్లుగా తీసుకోవడం జరిగింది. వారితో కళానిలయంలో ప్రజా పరిపాలన అప్లికేషన్లపై అవగాహన కల్పించడానికి మీటింగు  ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, అర్బన్ ఎమ్మార్వో, మున్సిపల్ శాఖ, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply