Take a fresh look at your lifestyle.

సీపీఅర్ఓ గా అయోధ్యా రెడ్డి

జర్నలిస్ట్,న్యాయవాది, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోరెడ్డి అయోధ్యా రెడ్డి ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారిగా (సీపీఆర్ఓ) నియమిస్తూ ప్రధాకార్యదర్శి శ్రీమతి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసారు.

Leave a Reply