Take a fresh look at your lifestyle.

వొచ్చే ఎన్నికలకు కంటోన్మెంట్‌ ‌చివరి పరీక్షా ?

రాష్ట్రంలో మరో కొద్ది మాసాల్లో రానున్న శాసనసభ ఎన్నికలకు సికింద్రాబాద్‌ ‌కంటోన్మెంట్‌ ‌రాజకీయ పార్టీలకు చివరి పరీక్షగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ కాలపరిమితి మరో తొమ్మిది…

విద్యుత్‌ ‌కంచె తగిలి పులి మృతి

వండుకు తిన్న దుండగులు ఒంగోలు, ఫిబ్రవరి 20 : విద్యుత్‌ ‌కంచెకు తగిలి చనిపోయిన పులిని కొందరు గుట్టుచప్పుడు కాకుండా వండుకు తిన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం అక్కపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల…

‌ప్రతి ఒక్కరికీ ఆధార్‌ ‌తప్పనిసరి… కేంద్రం కీలక నిర్ణయం

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 20 : ప్రతీ ఒక్క పథకానికి ఇదే ఆధారం. ఈ కార్డు లేనిదే ఏ సంక్షేమ పథకాలు దరి చేరే విధంగా ఉండవు. భారత్‌ ‌లో ప్రతి ఒక్కరికీ ఆధార్‌ ‌కార్డు ను కేంద్రం తప్పనిసరి చేసింది. దీనిలో భాగంగానే యూఐడీఏఐ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.…

పూచీకత్తు ప్రమాణాలు సక్రమంగా పాటిస్తే రుణాలు

అదానీ గ్రూప్‌నకు రుణాలు ఇస్తూనే ఉంటాం బ్యాంక్‌ ఆఫ్‌ ‌బరోడా చీఫ్‌ ‌సంజీవ్‌ ‌చద్దా కీలక వ్యాఖ్యలు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 20 : అదానీ గ్రూప్‌నకు రుణాలు కొనసాగుతాయంటూ బ్యాంక్‌ ఆఫ్‌ ‌బరోడా చీఫ్‌ ‌వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగానికి చెందిన…

కన్నడ సినీ దర్శకుడు ఎస్‌కే భగవాన్‌ ‌మృతి

బెంగళూరు, ఫిబ్రవరి 20 : కన్నడ సినీ దర్శకుడు ఎస్‌కే భగవాన్‌ ‌కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం 6 గంటలకు జయదేవ ఆసుపత్రిలో కన్నుమూశారు. భగవాన్‌ ‌మృతి పట్ల కర్ణాటక సీఎం బసవరాజ్‌ ‌బొమ్మై సంతాపం తెలిపారు.  …

ఆజంఖాన్‌ ‌పని అయిపోయింది

రామ్‌పుర, ఫిబ్రవరి 20 : సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ ‌నేత ఆజంఖాన్‌ ‌పై మాజీ ఎంపీ, భాజపా నేత జయప్రద విమర్శలు గుప్పించారు. ఇప్పటికే ఆయన చేసిన పనులకు తగిన శిక్ష పడిందన్న ఆమె.. తండ్రీకొడుకులు చేసిన పాపాలకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు.…

మా దేశం దివాలా తీసేసింది

సియోల్‌కోట్‌, ‌ఫిబ్రవరి 20 : ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌ ‌త్వరలోనే దివాలా తీయనుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే తమ దేశం దివాలా తీసేసిందంటూ ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దివాలా…

మైనింగ్‌ ‌కుంభకోణంపై ఈడీ మరోసారి కొరడా

ఛత్తీస్‌గఢ్‌, ‌ఫిబ్రవరి 20 : ఛత్తీస్‌గఢ్‌ ‌బొగ్గు అక్రమ మైనింగ్‌ ‌కుంభకోణం కేసు లో ఈడీ మరోసారి కొరడా ఝులిపించింది. దర్యాప్తులో భాగంగా ఈడీ  అధికారులు సోమవారం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌  ‌నేతల నివాసాలతోపాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు…

జమ్ము కాశ్మీర్‌ ‌రాంబన్‌లో కుంగుతున్న భూమి

రాంబన్‌, ‌ఫిబ్రవరి 20 : ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో భూమి కుంగి పోతున్నది. అసోం, మణిపూర్‌ ఇలా ఈశాన్య, ఉత్తర భారత దేశంలో అక్కడక్కడా చిన్న భూకంపాలు, ప్రకంపనలు వొస్తున్నాయి. తాజాగా జమ్ముకాశ్మీర్‌లోని రాంబన్‌ ‌జిల్లాలో భూమి కుంగిపోతుంది. ఇలా…

కాంగ్రెస్‌ ‌మేనిఫెస్టోలో జర్నలిస్టుల సమస్యలను పొందుపరుస్తాం

హన్మకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  కాంగ్రెస్‌ ‌పార్టీ మేనిఫేస్టోలో జర్నలిస్టుల సమస్యలను పొందుపరుస్తామని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హామీ ఇచ్చారు. హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్రలో భాగంగా రేవంత్‌ ‌రెడ్డి పాదయాత్ర సోమవారం సాయంత్రం వరంగల్‌…