Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana updates

బిఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌

ఎవరి టచ్‌లో ఎవరున్నట్లు! 20 మంది ఎంఎల్‌ఏలు టచ్‌లో ఉన్నారంటున్న బిఆర్‌ఎస్‌ 25 మంది సిద్ధంగా ఉన్నారంటున్న కాంగ్రెస్‌ లోకసభ ఎన్నికలే టార్గెట్‌గా ఇరు పార్టీల ప్రచారం రాష్ట్రంలో రాజకీయాలు ఈసారి రసకందాయానికి చేరుకున్నాయి. లోకసభ ఎన్నికల…
Read More...

పాలమూరులో పాగా వేసేదెవరు..?

ప్రధాని మోదీ ..వర్సెస్‌ సీఎం రేవంత్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌ గడ్డపై రాజుకున్న ఎన్నికల వేడి వోటర్లు పట్టం కట్టేది ఎవరికో? మహబూబ్‌  నగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : ఈ సారి ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌ సభ స్థానం అత్యంత ప్రాధాన్యతను…
Read More...

బిఆర్‌ఎస్‌ ‌వాళ్లు గుడిని మింగితే.. కాంగ్రెస్‌ ‌వాళ్లది గుడి లోపలి లింగాన్ని మింగేరకం

బిజెపి వోట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కరీంనగర్‌ ఎం‌పి బండి సంజయ్‌ ‌సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : ‌బీఆర్‌ఎస్‌ ‌వాళ్లు గుడిని మింగితే..కాంగ్రెస్‌ ‌వాళ్లు గుడి లోపలి లింగాన్ని మింగే రకమని…
Read More...

రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

లౌకికత్వాన్ని కాపాడుకుందాం.. దేశానికి పొంచి వున్న ప్రమాదాన్ని నిలువరిద్దాం.. ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగ విలువలను  పరిరక్షించుకుందాం... సమూహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో ‘కవి గాయక సమూహ గానం’లో గొంత్తెత్తిన కవి, గాయకులు…
Read More...

బీఆర్‌ఎస్‌, బీజేపీలను బొంద పెట్టాలి..

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన దుర్మార్గుడు కేసీఆర్‌.. ప్రభుత్వం పడిపోతదని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతాం.. రాష్ట్ర అవతరణను తప్పుపట్టిన బీజేపీకి వోట్లు అడిగే అర్హత లేదు.. రాజగోపాల్‌, వెంకట్‌ రెడ్డి భువనగిరికి డబుల్‌ ఇంజన్‌...…
Read More...

నేడు ఆదిలాబాద్‌కు సిఎం రేవంత్‌ రెడ్డి

నామినేషన్‌, బహిరంగ సభ కార్యక్రమాల్లో పాల్గొననున్న సిఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 21 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదిలాబాద్‌ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి…
Read More...

ధరిత్రి ప్రాణికోటి జీవధాత్రి

అమ్మవో, అవనివో, ధరనివో, నేలతల్లి వో! ఓ పుడమి తల్లి నీకు వందనం!! నీ కడుపునుండీ పుట్టిన జీవహరంమే! మానవ మనుగడకి ఆహారం!! నీ వెచ్చని ఒడిలో పెరిగ మెక్కలు చెట్ల మహ వృక్షాలు! మాకు ఊపిరిలో ఊపిరైనవి!! నేల తల్లి ని జీవనంతోనే మాకు జీవితం! నీ…
Read More...

మానవ మనుగడకు సవాలుగా మారిన కాలుష్యం!

సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి. పంచభూతాలలో ఒకటిగా,  భారతీయ సంస్కృతిలో భూమి భూదేవతగా భావించబడి, పూజింప బడడం కనిపిస్తుంది.  భూమి పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా,  కనీసం హాని కలిగించకుండా ఉంటే చాలు. ఇందుకోసం అవగా హన అవసరం.…
Read More...

ధరిత్రిని కాపాడుకుందాం!

పర్యావరణ పరిరక్షణకు మద్దతునిచ్చేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 22న ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’ ప్రపంచవ్యాప్తంగా పుడమితల్లిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు.’’భూమాత ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చగలదు కానీ వారి కోరికలు…
Read More...

గురుకులాల్లో  కలుషిత ఆహారం..

ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ  మాజీ మంత్రి హరీష్‌ విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20 : నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ మంత్రి,…
Read More...