Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో కొత్తగా 3037 మందికి కొరోనా పాజిటివ్‌

‌తాజాగా రాష్ట్రంలో కొత్తగా 3037 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో ఎనిమిది మంది బాధితులు మరణించగా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చేరాయి.

ఇందులో 1788 మంది బాధితులు వైరస్‌వల్ల మరణించగా, మరో 3,08,396 మంది డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో 27,861 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 18,685 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్‌ ‌కేసుల్లో జీహెచ్‌ఎం‌సీ పరిధిలో 446, మేడ్చల్‌ ‌మల్కాజిగిరి జిల్లాలో 314, నిజామాబాద్‌లో 279 చొప్పున ఉన్నాయి.

Leave a Reply