Take a fresh look at your lifestyle.

ముఖ్య మంత్రి నివాళులు..!

దివంగత గద్దర్‌ ‌పార్థివ దేహానికి సోమవారం పుష్పాంజలి ఘటించి ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్‌ ‌రావు నివాళులు అర్పించారు.గద్దర్‌ ఆత్మకు శాంతిచేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. గద్దర్‌ ‌కుటుంబ సభ్యులను ఓదార్చి ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్‌ ‌తో తనుకున్న అనుబంధాన్ని  సీఎం గుర్తు చేసుకున్నారు.

Leave a Reply