Take a fresh look at your lifestyle.

ఎపిలో వోట్ల గల్లంతుపై ఫిర్యాదులు

ఎన్నికల కమిషనర్‌కు దిల్లీ సీఈసీ పిలుపు
న్యూ దిల్లీ, జూలై 11 : వెంటనే దిల్లీకి రావాలని ఏపీ ఎన్నికల కమిషనర్‌ ‌ముఖేశ్‌ ‌కుమార్‌ ‌నాకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో భారీగా ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్ల చేర్పులపై సీఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఏపీలో నకిలీ ఓట్ల చేర్పులపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఈ క్రమంలోనే అర్జంటుగా ఢిల్లీకి రావాలంటూ ముఖేష్‌ ‌కుమార్‌ ‌నాకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఏపీ ఓటర్ల జాబితాతో పాటు ముఖ్యమైన ఫైళ్లను కూడా తీసుకురావాలని ముఖేశ్‌ ‌కుమార్‌ ‌నాకు సీఈసీ ఆదేశాలు జారీ చేశారు. సీఈసీ రాజీవ్‌ ‌కుమార్‌తో ముఖేశ్‌ ‌కుమార్‌ ‌నా మధ్యాహ్నం భేటీ కానున్నారు.

Leave a Reply