Take a fresh look at your lifestyle.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్‌ హోమ్‌ కార్యక్రమం

హాజరయిన గవర్నర్‌ తమిళి సై, సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : శీతాకాలం విడిదికిగాను హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌, ముఖ్యమంత్రి ఎ రేవంత్‌ రెడ్డి దంపతులు, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, కౌన్సిల్‌ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు, తదితరులు హాజరయ్యారు. ఇక నేడు రాష్ట్ర తన పర్యటన ముగించుకుని దిల్లీ వెళ్లనున్నారు.

Leave a Reply