Take a fresh look at your lifestyle.

మృతురాలి కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సహాయం అందజేత

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 2 : కడ్తాల పట్టణానికి చెందిన సోమరాజు అంజమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కడ్తాల సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ్మ రెడ్డి (ఎల్ ఎన్ రెడ్డి) వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అంజమ్మ  మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం రూ. 5, వేల ఆర్థిక సహాయం అందజేశారు.  ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ లాయక్ అలీ, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply