Take a fresh look at your lifestyle.

ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 5 : మైసిగండి గ్రామపంచాయతీ లో కొర్ర ఆచామి గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ రామవత్ తులసిరామ్ నాయక్  మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంతక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.5 వేల ఆర్థిక సహాయం చేశారు.

Leave a Reply