నూతన సంవత్సర వేడుకలకు అనుమతులు తీసుకోవాలి
రిసార్ట్ లలో తనిఖీల నిమిత్తం ఈ చివరి మూడు రోజులు పోలీసు బృందాలచే ప్రతి రిసార్ట్ లను తనిఖీ చేయబడును. ప్రతి రిసార్ట్ కు ముందుగానే నోటీసులు జారీ చేయడం జరిగినది అని అన్నారు.
ఎవరైనా రిసార్ట్ యజమానులు / మేనేజర్లు పోలీసులు సూచించిన నియమ నిబంధనలు పాటించనిచో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొనబడునని వికారాబాద్ ఇన్స్పెక్టర్ టంగుటూరి శ్రీను హెచ్చరికలు జారీ చేసినారు.