కాకతీయ మెడికల్ కళాశాల లో 1.73కోట్ల తో ఏర్పాటు చేసిన వైరలోజి ల్యాబ్ ను రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి ఎరబెల్లి దయాకర్ రావు , స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ లు కలిసి ప్రారంభించారు.
వరంగల్ పార్లమెంట్ సభ్యులు దయాకర్, మేయర్ గుండా ప్రకాష్ , ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు , నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ప్రిన్సిపాల్ కే ఏం సి పాల్గొన్నారు.ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లా లకు సంభందించిన కరోనా కేసులను ఇక్కడ పరీక్షిస్తారు. రీజనల్ ల్యాబ్ గా పిలిచే ల్యాబ్ లో మొత్తం 28 వైరస్ టెస్టులు చేస్తారు.