మరో 490 వెంటిలేటర్లు అందుబాటులోకి తెస్తున్నాం

– 9 ఎంఆర్ఐ మిషన్లు కూడా.. – అసెంబ్లీలో మంత్రి దామోదర వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5: ప్రభుత్వ హాస్పిటళ్లలో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్ఐ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడిరచారు. ఈ మేరకు శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ దవాఖాన్లలో వెంటిలేటర్లపై సభ్యులు…
