రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న కొరోనా కొత్త కేసులు
24 గంటల్లో 869 మందికి పాజిటివ్..8 మంది మృతి
రాష్ట్రంలో కొరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 869 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్ నుంచి 1197 మంది కోలుకున్నారు.…
Read More...
Read More...