ఉపరాష్ట్రపతికి.. కేకేపై ఫిర్యాదు..! ఢిల్లీ బయల్దేరి వెళ్లిన డా।। లక్ష్మణ్
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుపై బీజేపీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేయనుంది. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం ఢిల్లీకి…
Read More...
Read More...