Take a fresh look at your lifestyle.
Browsing Tag

today Telugu news

మొదటి ప్రమాద స్థాయిని మించి ప్రవహించే దిశగా.. భదాద్రి వద్ద పెరుగుతున్న గోదావరి

అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్‌ అనుదీప్‌ ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ భాగాన ఉన్న ప్రాజెక్టులు అన్నీ నిండి ప్రమాద స్ధాయిని మించి ఉండటంతో ఆయాప్రాంతాల అధికారులు నీటిని దిగువ భాగానికి విడుదల…
Read More...

1200 ‌మంది ఆత్మ బలిదానాలు.. ఎందరో పోరాట ఫలితం

కెసిఆర్‌ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదు ఐదోరోజు ప్రజాదీవెన యాత్రలో మాజీమంత్రి ఈటల రాజేందర్‌ కేసీఆర్‌ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దాదాపు 1200మంది ప్రాణత్యాగం, ఎందరో కొట్లాట వల్ల తెలంగాణ…
Read More...

దేశంలో తగ్గిన కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో 35,342 మందికి పాజిటివ్‌..483 మంది మృతి దేశంలో కొత్తగా 35,342 కొరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 483 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకూ కొరోనా కేసుల సంఖ్య 3,12,93,062కు చేరుకోగా..4,19,470 మంది మృతి చెందారు.…
Read More...

బిజెపికి మోత్కుపల్లి రాజీనామా

తనకు బిజెపిలో గౌరవం దక్కలేదని ఆవేదన ఈటలను పార్టీలో చేర్చుకోవడం బాధించిందని వెల్లడి సిఎం కెసిఆర్‌ ‌దళితబంధు పథకం అద్భుతమని కితాబు హుజారాబాద్‌లో టిఆర్‌ఎస్‌ను గెలిపించాలని పిలుపు రాష్ట్ర బిజెపికి షాక్‌ ‌తగిలింది. హుజారాబాద్‌ ఉప ఎన్నికలకు…
Read More...

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..

కొనసాగుతున్న అల్పపీడనం నిండుకుండల్లా మారిన జలాశయాలు పొంగుతున్న వాగులు, వంకలు ధర్మపురి వద్ద గోదావరి ఉగ్రరూపం శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ములుగు జిల్లాలో పొంగిప్రవహిస్తున్న గోదావరి మత్తడి పోస్తున్న లక్నవరం చెరువు ఇంకా…
Read More...

2021 చివరి నాటికి పెద్దలందరికీ పూర్తి టీకాలు వేసేస్తారా: రాహుల్ గాంధీ

ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమన్న కేంద్రం ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ, జూలై 23: 2021 చివరి నాటికి భారత్ లో పెద్దలందరికీ కోవిడ్ -19 టీకాలు వేయాలని ప్రభుత్వం ప్రణాళిక వేస్తున్నదా..? 2021 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు కోవిడ్ -19…
Read More...

తెలంగాణాకి ఉచితంగా 1.06 కోట్ల మోతాదుల వాక్సిన్ : కేంద్రం

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ జూలై 23: కొరోనా వైరస్ ఎదుర్కోటానికి జాతీయ టీకా విధానం ప్రకారం ప్రభుత్వం రాష్ట్రాలు, యుటి లకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందా? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేసిన వ్యాక్సిన్ మోతాదుల సంఖ్య…
Read More...

అనారోగ్యంతో ఇద్దరు జర్నలిస్టుల మృతి

జర్నలిస్టుల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ.. కుటుంబాలకు భరోసానిచ్చిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, జూలై 23 (ప్రజాతంత్ర బ్యూరో): అనారోగ్యంతో దవాఖానలలో చికిత్స పొందుతూ సిద్ధిపేట జిల్లాలో ఇద్దరు జర్నలిస్టులు మృతి చెందారు. సిద్ధిపేట జిల్లా…
Read More...

ముక్కోటి వృక్షార్చనలో ఏర్పాట్లు పూర్తి: మేయర్‌

‌వరంగల్‌, ‌జూలై 23, (ప్రజాతంత్ర ప్రతినిధి) : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ ‌జన్మది నాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్‌ ఆధ్వర్యంలో శనివారం జరిగే ముక్కోటి వృక్షార్చన కార్యక్ర మంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి…
Read More...

దొంగకు తేలు కుట్టినట్లు పెగాసస్‌ ‌పై కేసిఆర్‌ ‌వైఖరి

కాంగ్రెస్‌ ‌చలో రాజ్‌ ‌భవన్‌ ‌పిలుపునిస్తే అరెస్టులు ఎందుకు ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌పై మాట్లాడితే తమ బండారం బైటపడుతుందనే రాష్ట్రంలో ప్రతిపక్షాల, సొంత ఎమ్మెల్యేల డేటా దొంగిలిస్తున్నారు పెగాసస్‌ ‌వ్యతిరేక నిరసనలతో పార్లమెంట్‌ ‌దద్దరిల్లుతుంది…
Read More...