Take a fresh look at your lifestyle.
Browsing Tag

today hot topics

నేటి నుంచి నగరంలో బోనాల జాతర

గోల్కొండ బోనాలకు సర్వం సిద్ధం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే బోనాల జాతర గోల్కొండ బోనాలతో ఆదివారం ప్రారంభం కానుంది. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ఆదివారం గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో.. ఈ…
Read More...

రాష్ట్రంలో తగ్గుతున్న కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 704 మందికి పాజిటివ్‌..5 ‌గురు మృతి రాష్ట్రంలో కొరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 704 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 917 మంది…
Read More...

రేపు కెసి తండాలో వ్యాక్సినేషన్‌ను పరిశీలించనున్న గవర్నర్‌

‌గిరిజనులతో కలిసి టీకా వేయించుకోనున్న తమిళి సై ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీ తండాలో రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌సోమవారం పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా గిరిజనులతో కలిసి గవర్నర్‌ ‌కొవిడ్‌…
Read More...

పెరిగిన కొరోనా మరణాలు

ముందురోజు 911 మరణాలు..తాజాగా 1206 మరణాలు నమోదు కేసుల సంఖ్యలో తగ్గుదల త్రిపురలో డెల్టా వేరియంట్‌ ‌గుర్తింపు కొరోనా కారణంగా రోజవారీ మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. క్రితం రోజు 911 మరణాలు నమోదు కాగా తాజాగా 24 గంటల్లో 1206 మరణాలు…
Read More...

అధిక జనాభా అత్యాశలను అవని తీర్చ జాలదు..

"అధిక జనాభా వలన కలిగే సమస్యలు అనేకం. అందులో ముఖ్యమైనవి ఆకలి, పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సమస్యలు, పర్యావరణ సమస్యలు మొదలైనవి. భారతదేశానికి సంబంధించినంత వరకూ అధిక జనాభా వల్ల ఉత్పన్నమైన లేదా ఉత్పన్నమయ్యే సమస్యలను పరిశీలిద్దాం. జనాభా పెరుగుదలకు…
Read More...

పాదయాత్రలు సక్సెస్‌ ‌ఫార్ములానా ?

అధికార పార్టీని పడదోసి రాజ్యాధికారాన్ని దక్కించుకోవడానికి పాదయాత్రల ఫార్ములా చక్కటి రాజమార్గంగా రాజకీయ పార్టీలు భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే పేరున చేపడుతున్న ఈ పాదయాత్రలతో ప్రజలకు దగ్గరై తద్వారా…
Read More...

అంతరాలను పెంచుతున్న ఆన్‌లైన్‌ ‌విద్య

"పేద ప్రజల బిడ్డలకు పెన్నిధిగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్‌లైన్‌ ‌విద్యా బోధన ను అర్థం చేసుకోవడం సంక్లిష్టంగా మారింది.తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం జూలై 1వ తేదినుండి విద్యార్థులకు దూరదర్శన్‌ ‌ద్వారా అన్‌లైన్‌ ‌పాఠాలు…
Read More...

విలక్షణ నటుడు సంజీవ్‌ ‌కుమార్‌

"ఒక విలక్షణమైన నటుడు. రంగస్థలం అంటే అతనికి ప్రాణం. సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్న సమయంలో రాజశ్రీ సంస్థ స్క్రీ ‌టెస్ట్‌లో విఫలమయ్యాడు. అతడే ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా రెండుసార్లు ‘భారత్‌’ అవార్డులను అందుకోవడం విశేషం. ఆయనే…
Read More...

కొరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వే

సరిహద్దు జిల్లాల్లో శాస్త్రీయ అధ్యయనం 13 కల్ల పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి వరంగల్‌ను హెల్త్ ‌సిటీగా తీర్చిదిద్దాలి వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షలో సిఎం కెసిఆర్‌ ఆదేశం కొరోనాను…
Read More...

ఆక్సీజన్‌ ‌సరఫరా పెంచేందుకు..

దేశవ్యాప్తంగా 1500 పిఎస్‌ఏ ఆక్సీజన్‌ ‌ప్లాంట్లు అందుబాటులోకి 4 లక్షల ఆక్సీజన్‌ ‌పడకలు ఆక్సీజన్‌ ‌సరఫరా పెంపుపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష దేశవ్యాప్తంగా 1500కు పైగా పిఎస్‌ఎ ఆక్సీజన్‌ ‌ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు…
Read More...