Take a fresh look at your lifestyle.
Browsing Tag

today ap govt meetings

వచ్చే వర్షాకాలం నాటికి రోడ్ల నిర్మణాలు పూర్తి

అక్టోబర్‌లో వర్షాలు తగ్గగానే పనలు మొదలవ్వాలి ఇప్పటికీ టెండర్లు పిలవని ప్రాంతాల్లో ఖరారు చేయాలి రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణంపై సక్షలో సిఎం జగన్‌ అమరావతి,సెప్టెంబర్‌ 6 : ‌వర్షాలు తగ్గుముఖం పట్టగానే రోడ్ల నిర్మాణాలను…
Read More...

దివంగత వైఎస్‌కు జగన్‌ ‌కుటుంబ నివాళి

నాన్న జ్ఞాపకాలను మదినిండా నింపుకున్నానని భావోద్వేగ ట్వీట్‌ ‌పులివెందుల,సెప్టెంబర్‌ 2 : ‌మహానేత వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలసి గురువారం ఉదయం…
Read More...

పేదల గుండెచప్పుడు మహానేత వైఎస్సార్‌

‌విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన నేతలు పాలకుడు ఎలా ఉండాలో నిరూపించిన నేత వైఎస్‌: ‌సజ్జల విజయవాడ,సెప్టెంబర్‌ 2 : ‌పాలకుడు ఎలా ఉండాలో చూపించిన వ్యక్తి మహానేత వైఎస్సార్‌ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల…
Read More...

వైఎస్‌కు గవర్నర్‌ ‌నివాళి

అమరావతి,సెప్టెంబర్‌ 2 :  ‌మహానేత వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధప్రదేశ్‌ ‌గవర్నర్‌ ‌విశ్వభూషణ్‌ ‌హరిచందన్‌ ‌నివాళులర్పించారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆ…
Read More...

రాహుల్‌ ‌హత్యకేసులో 11 మంది అరెస్ట్

‌కేసులో పోలీస్‌ ‌కస్టడీకి కోగంటి సత్యమ్‌ ‌విజయవాడ,సెప్టంబర్‌2 : ‌రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వ్యాపారి కరణం రాహుల్‌ ‌హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోగంటి సత్యాన్ని గురువారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా…
Read More...

దిశ పోలీస్‌ ‌స్టేషన్ల వద్ద ధర్నాలా ?

మండిపడ్డ హోంమంత్రి సుచరిత గుంటూరు,సెప్టెంబర్‌ 2 : ‌మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చామని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దిశా చట్టం…
Read More...

చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి

వరికి బదులు చిరుధాన్యాలు సాగు వల్ల లాభాలను వివరించాలి ఆర్‌బీకే ఛానల్‌లో స్పెషలిస్ట్ ‌సైంటిస్ట్‌ను భాగస్వామ్యం చేయాలి క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సక్షలో సిఎం జగన్‌ ఆదేశాలు అమరావతి, సెప్టెంబర్‌ 1 : ఆర్గానిక్‌ ‌ఫార్మింగ్‌…
Read More...

ఇడుపులపాయకు చేరుకున్న సిఎం జగన్‌

‌కడపలో ఘనంగా స్వాగతం పలికిన నేతలు కడప, సెప్టెంబర్‌ 1 : ‌రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇడుపులపాయ హెలిప్యాడ్‌ ‌వద్ద నేతలు, ప్రజలను కలిసిన సీఎం…
Read More...

‌ప్రతినెలా 1న ఠంచనుగా పెన్షన్లు

61లక్షలకు చేరిన పెన్షనర్ల జాబితా టిడిపి దుష్పచ్రారం చేస్తోందన్న సజ్జల అమరావతి,సెప్టెంబర్‌1 : ‌పెన్షన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు దుష్పచ్రారం చేస్తున్నాడని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. టీడీపీ హయాంలో…
Read More...

అనంతపురం జిల్లా అంటే అంత కసి ఎందుకు

రాయలసీమకు అన్యాయంపై సిఎం జగన్‌ ‌సమాధానం చెప్పాలి మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఘాటు విమర్శ అనంతపురం,ఆగస్ట్31 : అనంతపురం జిల్లాపై కసి చూపుతున్నారని.. జిల్లా అంటే సీఎం జగన్‌కు అంత అలుసా అని మాజీ మంత్రి, పోలిట్‌బ్యూరో సభ్యులు కాల్వ…
Read More...