Tag to

చంద్రబాబును సిఎం చేసే పనిలో పవన్‌కల్యాణ్‌

చంద్రబాబు, కరువు కవల పిల్లల లాంటి వారు వైఎస్సార్‌ ‌భరోసా రెండో విడుత నిధులు ఆళ్లగడ్డలో విడుదల చేసిన సిఎం జగన్‌ నంద్యాల, అక్టోబర్‌ 17 :  ‌రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క కరువు మండలం కూడా ప్రకటించే అవసరం రాలేదని సిఎం జగన్‌ అన్నారు. ఈ సారి కూడా సాధారణం కంటే ఎక్కువే…

ఆయిల్‌ ‌కంపెనీలకు22 వేల కోట్ల వన్‌ ‌టైమ్‌ ‌గ్రాంట్‌

మల్టీ స్టేట్‌ ‌కో ఆపరేటివ్‌ ‌సొసైటీస్‌ ‌యాక్ట్ 2022‌కు ఆమోదం రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ ‌కేంద్ర కేబినెట్‌ ‌కీలక నిర్ణయాలు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 12 : ‌ప్రపంచవ్యా ప్తంగా ఎల్‌పీజీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులపై ఆ ప్రభా వం పడకుండా పబ్లిక్‌ ‌సెక్టార్‌లోని ఆయిల్‌ ‌మార్కెటింగ్‌ ‌కంపెనీలకు 22 వేల…

23‌న రాష్ట్రంలోకి రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

రాష్ట్ర ఇన్‌చార్జి మాణికం టాకూర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌రాహుల్‌ ‌గాంధీ జోడో యాత్ర వివరాలను కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం టాకూర్‌ ‌వెల్లడించారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా రాహుల్‌ ‌చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్రకు దేశప్రజలంతా మద్దతు తెలిపి యాత్రను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘రాహుల్‌…

రెండో పెళ్లి ఒప్పుకోని యువతిపై ఘాతుకం

నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్‌ ‌పోసి నిప్పు చావుబతులకుల్లో యువతి ..యువకుడి పట్టివేత రాంచి,అక్టోబర్‌7:అతడికి ఇదివరకే పెళ్లయింది. కానీ తన మాజీ ప్రేయసిని పెళ్లాడాలని ఆమెను బలవంతపెట్టాడు. దానికి ఆ యువతి నిరాకరించడంతో ..ఆమెపై పెట్రోల్‌ ‌పోసి నిప్పంటించాడు.తనని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందని 22 ఏళ్ల యువతిపై పెట్రోల్‌ ‌పోసి నిప్పంటించాడా దుర్మార్గుడు.  యువతి నిద్రిస్తున్న సమయంలో…

You cannot copy content of this page