తిరుమలలో 24 నుంచి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 24 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ కారణంగా రెండోరోజు నిర్వహించే స్వర్ణ రథోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. వసంత…
Read More...
Read More...