మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం

– అభివృద్ధిలో నిర్మాణ, డిజైనింగ్ రంగాలు కీలకం – తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకెళుతున్నాం – దావోస్ సదస్సులో రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడులు – మీ ఆలోచనలను మాతో పంచుకోండి – ఏస్ టెక్ ప్రారంభోత్సవంలో మంత్రి కోమటి రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: నిర్మాణ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందజేస్తున్నదని రోడ్లు,…
