పేదలను కొట్టి పెద్దలకు పంచే చట్టం
ప్రధాని నరేంద్రమోడీ పంతం నెగ్గింది. దేశంలోని ప్రతిపక్షాలు, ప్రజాహిత సంస్థలు, ముఖ్యంగా రైతు శ్రేయస్సు కోరేవారు వ్యతిరేకిస్తున్నా, వ్యవసాయ బిల్లులను రాజ్య సభ చేత ఆమోదింప జేయించారు. అక్టోబర్ ఒకటవ తేదీనుంచి కొత్త వ్యవసాయ చట్టం అమలులోకి…
Read More...
Read More...