ఇంటర్వ్యూలకు 50 మంది మాత్రమే అర్హులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని ఓవైపు నిరుద్యోగులు డిమాండ్లు చేస్తుంటే.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రం కొత్త నిబంధనలను ఆంగీకరించేది లేదని స్పష్టం చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి 1:50 నిష్పత్తిలోనే ’గ్రూప్-1’ మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక…