Tag Telugu

షాద్‌నగర్‌లోని గ్లాస్‌ పరిశ్రమలో భారీ పేలుడు

ఆరుగురు కార్మికుల దుర్మరణం పలువురికి తీవ్ర గాయాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశ కంప్రెషర్‌ పేలుడుతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణ షాద్‌నగర్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28 : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని సౌత్‌ గాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపనీలో శుక్రవారం భారీ పేలుడు ఘటన సంభవించింది. పరిశ్రమలోని కంప్రెషర్‌ పేలడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.…

అరణ్య పుత్రిక ‘రణధీర-సీతక్క’

అస్నాల శ్రీనివాస్ ఒక అభ్యుదయవాది, ఒక విద్యావేత్త, కవి, రచయిత, సామాజిక స్పృహ కలిగి తన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న విషయాలను నిశితంగా గమనించే వ్యక్తిత్వం. ఎన్నో సామాజిక అంశాలపై వ్యాసాలు రాస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉంటాడు. అటువంటి వాటిలో “అమ్మకానికి అక్షయపాత్ర” వ్యాసం ఒకటి. ఎల్ఐసి లాంటి లాభాలార్జించే ప్రభుత్వ రంగ…

గుల్జార్‌.. ఓ సంగీత సాహిత్య ప్రవాహం!

‘‘ఉదయపు పూజలో మీరు చెప్పే శ్లోకం మొదలు సైకిల్పై ఈలలు వేస్తూ వస్తున్న పాల వ్యాపారి, భిక్షాటన చేస్తూ ఫకీర్‌ పాడుతున్నప్పుడు , వంటగది చుట్టూ అమ్మ హమ్‌ చేసే వరకు సంగీతం మన మనసు లోపల ఖాళీలను సహజంగా నింపుతుందని,  అది మనకు ఎప్పుడూ ప్రియంగానే ఉంటుందని   సంగీతం గురించి….’’ మీరు మీ…

సీనియర్ జర్నలిస్ట్ సీ హెచ్  ఎమ్ వీ కృష్ణా రావు(బాబాయి) ఇక లేరు

సీనియర్ జర్నలిస్ట్ సీ హెచ్  ఎమ్ వీ కృష్ణా రావు(బాబాయి) ఈ రోజు ఉదయం మృతి చెందారు. సంవత్సర కాలంగా క్యాన్సర్ వ్యాధి కి చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు.47 సం. లుగా జర్నలిజం వృత్తి లో ఆయన వివాద రహితుడిగా ప్రశంసలు అందుకున్నారు. సీ ఎమ్ కెసీఆర్ సంతాపం సీనియర్…

బాలల భారతం

  వ్యాస మహర్షి సంస్కృత భాషలో మహాభారతాన్ని రచించాడు. వ్యాసుడు సత్యవతికి పరశరమహర్షి ద్వారా జన్మించాడు. ఒకే రాసిగా ఉన్న వేదాలనునాలుగు భాగాలుగా విభజించి రూపొందించినవాడుగాన వేదవ్యాసుడైనాడాయన. వేదవ్యాసుడు చెబుతూఉంటే వినాయకుడు భారతం వ్రాశాడు. పద్దెనిమిది పర్వాలుగా మహాభారతాన్ని వ్యాసుడు లక్ష పాతికవేల శ్లోకాలుగా మనకు అందించాడు. నన్నయ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. ఆది…

You cannot copy content of this page