Take a fresh look at your lifestyle.
Browsing Tag

telugu facts

రాష్ట్రంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 647 మందికి పాజిటివ్‌..ఇద్దరు మృతి రాష్ట్రంలో రోజువారి కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 647 కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 749 మంది కోలుకున్నారు.…
Read More...

మోడీ మాత్రమే ఓబీసీల ఆపద్బంధువు..!

కేంద్ర మంత్రివర్గంలో 27 మంది  బిసిలు కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఓబీసీలను అణిచి వేస్తున్నది బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్‌ బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్‌ ‌ఢిల్లీలో  మీడియా సమావేశంలో మాట్లాడుతూ..తన…
Read More...

సిఎం సహాయ నిధి చెక్కు అందజేత

సిద్దిపేట కలెక్టరేట్‌, ‌జూలై 24 (ప్రజాతంత్ర విలేఖరి): జగదేవపూర్‌ ‌మండలం పలుగుగడ్డ గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త నర్ర కనకయ్య రోడ్డు ప్రమాదంలో కాలుకొల్పొయ్యాడు. ఈమేరకు కృత్రిమ కాలు కోసం సియం సహాయనిది నుండి 2 లక్షల చెక్కును శనివారం మంత్రి…
Read More...

ముగిసిన కనకాంబర సహిత కోటి మ్లలెపుష్ప మహాయాగం

ప్రపంచ మానవాళికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి టిటిడి ఈవో డాక్టర్‌ ‌కె.ఎస్‌.‌జవహర్‌రెడ్డి తిరుపతి, జూలై 24 : శ్రీ మహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ టిటిడి నిర్వహించిన కనకాంబర సహిత కోటి మ్లలెపుష్ప మహాయాగం…
Read More...

ముక్కోటి వృక్షార్చనలో మొక్కలు నాటిన కలెక్టర్‌, ‌మేయర్‌, ఎమ్మెల్యే సామూహికంగా నాటిన 50 వేల మొక్కలు

వరంగల్‌, ‌జూలై 24, (ప్రజాతంత్ర ప్రతినిధి) : రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కెటిఆర్‌ ‌జన్మది నాన్ని పురస్కరించుకుని ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మహానగర పాలక సంస్థ ద్వారా ఎమ్మెల్యే అరూరి రమేష్‌ ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని చింతగట్టు…
Read More...

జిల్లా వ్యాప్తంగా కెటిఆర్‌ ‌జన్మదిన వేడుకలు

సిరిసిల్ల, జులై 24,(ప్రజాతంత్ర ప్రతినిధి) : రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కె.తారక రామారావు జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు,ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు.సిరిసిల్ల ,వేములవాడ మున్సిపాలిటీల్లో…
Read More...

శ్రీ‌శైలంలో అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలు వివిధ రకాల కాయగూరలతో అంకరణ

శ్రీశైలం,జూలై 24 : ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీశైలం శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంబరీ ఉత్సవాన్నీ ఆలయ అధికారులు నిర్వహించారు. ఇందుకోసం అవసరమైన సుమారు 4వేల కేజీలకు పైగా వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలను, వివిధ రకాల ఫలాలను అమ్మవారి…
Read More...

తెలుగు సాహితీ వనంలో పూసిన కవితా సుమం

కవితా చైతన్యదీప్తి ’గుర్రం జాషువా’ నివాళి అర్పించిన వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుంటూరు, జూలై 24 : తెలుగు సాహితీ వనంలో పూసిన కవితా సుమం.. మూఢాచారాలపై తన కవిత్వంతో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన కవితా చైతన్య దీప్తి.. నవయుగ కవి చక్రవర్తి…
Read More...

ఆహ్లాదకరంగా ప్రకృతికి నిలయం తారకరామ ప్రకృతి వనం

ఎమ్మెల్యే డా సంజయ్‌ ‌కుమార్‌ ‌ప్రకృతివనం... పట్టణ ప్రజల ఆరోగ్య నందనవనం మున్సిపల్‌ ‌చైర్పర్సన్‌ ‌భోగ శ్రావణి జగిత్యాల అర్బన్‌, ‌జులై 24 (ప్రజాతంత్ర విలేఖరి) : ఇక్కడ ప్రకృతి సౌందర్యాలు అనంతం. ఆ ప్రకృతికి, సహజత్వానికి మరింత శోభనిచ్చేలా…
Read More...

కవి కవితలు

కవి తలలోన శివుడుంటే శివుని శిరముపై గంగుంటే.. గంగే పొంగగ సలిల ధారలు ఇలా తలముపై తలో పాయగా., కవితల కొలనులోఅక్షర అలలై కమ్మని భావామృతముగా మారి కదలివస్తుంది కవితలా.. అనుసరిస్తుంది మమతలా.! శంభుని నాట్యము అంబా లాస్యము అందెల శృతిలయ…
Read More...