రాష్ట్రంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు
24 గంటల్లో కొత్తగా 643 మందికి పాజిటివ్..నలుగురు మృతి
రాష్ట్రంలో రోజువారి కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 643 కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్ నుంచి 767 మంది కోలుకున్నారు.…