రాష్ట్రంలో తగ్గిన కొరోనా కొత్త కేసులు
తాజాగా 187 మందికి పాజిటివ్..ఒక్కరు మృతి
రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు తగ్గాయి. బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 187 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్ నుంచి 170 మంది కోలుకున్నారు. కాగా వైరస్ కారణంగా…