బాలు మృతి తీరని లోటు: గవర్నర్ తమిళి సై
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి వార్త తన హృదయాన్ని కలిచి వేసిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆయన మృతి చెందారని తెలిసి తీవ్ర షాక్కు గురైనట్టు తెలిపారు. గాయకుడిగా, సంగీతకర్తగా, నటుడిగా ఆయన ఎంతో ప్రతిభను కనబర్చారని…
Read More...
Read More...