Take a fresh look at your lifestyle.
Browsing Tag

shortnews in telugu

ఎపిని అప్పుల కుప్పగా మార్చారు

సర్కార్‌ ‌తీరుపై మండిపడ్డ మాజీమంత్రి యనమల కేంద్రం ఆదేశాలపై వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ అమరావతి,జూలై 29 : ఆంధ్రప్రదేశ్‌ ‌రెండేళ్లలో అప్పుల కుప్పగా మారిందని టిడిపి నేత మాజీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆదాయానికి…
Read More...

పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువే !

ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలన్నదే తపన జగనన్న విద్యాదీవెన కింద తల్లుల ఖాతాల్లోకి నగదు జమ అమరావతి, జూలై 29 : పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువే.. ప్రతి అడుగులోను విద్యార్థుల భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నానని సిఎం జగన్‌ అన్నారు. ప్రతీ ఒక్కరూ…
Read More...

గాంధీలో మళ్లీ పెరిగిన కొరోనా కేసులు

400 మందికి కొనసాగుతున్న చికిత్స గాంధీ హాస్పిటల్‌లో రెండు వారాలుగా కొరోనా సివియార్టీ కేసుల సంఖ్య పెరుగుతుందని హాస్పిటల్‌ ‌సూపరింటెండెంట్‌ ‌రాజారావు తెలిపారు. ఇటీవల మళ్లీ కేసుల సంఖ్య పెరిగింది. గాంధీలో సాధారణ సేవలు పెంచాలని చూస్తున్న తరుణంలో…
Read More...

దేశంలో కొత్తగా 43,509 కొరోనా కేసులు..640 మంది మృతి

కేరళలో కొత్తగా 22 వేల కేసులు నమోదు..వారాంతపు లాక్‌డౌన్‌ ‌విధింపు దేశంలో కొరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు 43 వేలకుపైగా పాజిటివ్‌ ‌నమోదయ్యాయి. 24 గంటల్లో కొత్తగా 43,509 కొవిడ్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ,…
Read More...

వైద్య విద్యలో ఓబిసిలకు 27 శాతం కోటా ఇబిఎస్‌ ‌కోటాలో 10 శాతం సీట్లు

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం...5550 మందికి లబ్ది ట్విట్టర్‌ ‌ద్వారా ప్రధాని మోడీ వెల్లడి అండర్‌ ‌గ్రాడ్యుయేట్‌, ‌పోస్ట్ ‌గ్రాడ్యుయేట్‌ ‌వైద్య విద్యకు రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్‌, ఎం‌డీ,…
Read More...

పల్లె ప్రగతిలో అభివృద్ధి ఎక్కడ ? ఎక్కడి చెత్త అక్కడే, పందులు స్వైర విహారం

కురవి జులై 28(ప్రజాతంత్ర విలేకరి) : పల్లెలు బాగుండాలి పచ్చదనంతో కళకళలాడే విధంగా హరితహరం తోపాటు పల్లెలు పరిశుభ్రంగా ఉండాలి అనే ముందుచూపుతో పల్లె ప్రగతి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి గ్రామాలకు అధిక నిధులు కేటాయిస్తున్న…
Read More...

దళితవాడసదుపాయాలపై రెండు రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలి

వరంగల్‌ అర్బన్‌, ‌జూలై 28, (ప్రజాతంత్ర ప్రతినిధి) : హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో గల దళిత వాడలలో మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌…
Read More...

అనారోగ్యంతో సీనియర్‌ ‌పాత్రికేయులు మృతి

పాత్రికేయ వృత్తికి వన్నెతెచ్చిన మహనీయుడు పోతుగంటి వెంకటేశ్వర్లు గరిడేపల్లి, జులై 28(ప్రజాతంత్ర విలేకరి) : ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రభాత వార్త బ్యూరో గా సుదీర్ఘ కాలం సేవలందిస్తూ పాత్రికేయ వృత్తి లో తనకంటూ విశిష్ట స్థానం సంపాదించిన పోతుగంటి…
Read More...

అతి త్వరలో రూ. 300 కోట్లతో సూపర్‌ ‌స్పెషాలిటీ ఆసుపత్రి: శ్రీనివాస్‌ ‌గౌడ్‌

ప్రజల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ మహబూబ్నగర్‌ ‌జూలై 28 (ప్రజాతంత్ర ప్రతినిధి) మహబూబ్‌ ‌నగర్‌ ‌పట్టణం నడిబొడ్డున పాత కలెక్టరేట్‌ ‌స్థానంలో 300 కోట్ల రూపాయలతో సూపర్‌ ‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం- రాష్ట్ర…
Read More...

కనీస వేతనం రూ. 21 వేలు చేయాలి

పటాన్‌ ‌చెరు, జూలై 29 (ప్రజాతంత్ర విలేఖరి): కాలం చెల్లిన కనీస వేతనాల జీవోలను సవరించి వెంటనే కనీస వేతనం రూ. 21వేలు గా నిర్ణయించి గెజిట్‌ ‌చేయాలని సిఐటియూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. తక్షణమే కనీస వేతనాల…
Read More...