టీకా వేయించుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కోవిడ్ టీకా తీసుకున్నారు. ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్లో ఆయన తొలి డోసు టీకాను వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా టీకాలు ఇస్తున్నారు. 45 ఏళ్లు దాటి..వ్యాధులు ఉన్నవారికి…
Read More...
Read More...