మోదీ హిందూ రాజ్య చక్రవర్తిగా ఊహించుకున్నారు

2019 నుంచి 24 వరకు ఒక సర్కస్ వలే పాలన కొనసాగింది మత తత్వానికి వ్యతిరేకంగా దేశ ప్రజల తీర్పునిచ్చారు నియతృత్వానికి, అరాచకానికి ఒక హద్దు ఉంటుంది గత పదేళ్ళలో ఎన్నో ఇబ్బందులు, వేధింపులకు గురయ్యాను గత ఎన్నికలల్లో మోదీ మైనార్టిలపై విషం చిమ్ముతూ ప్రచారం రచయితలు, ఉద్యమకారులపై అణిచివేత దోరణి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటామని ప్రజలు…