Take a fresh look at your lifestyle.
Browsing Tag

prajatantra news online

సృజనాత్మక విధానాలతో మాతృభాషను కాపాడుకోవాలి

ముందుతరాలు భాషకు ఆకర్శితులయ్యేలా చూడాలి సాంకేతిక విద్యలో మాతృభాష వినియోగం పెరగాలి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌మాతృభాషలను కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాల ద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి…
Read More...

కోటి మందికి వ్యాక్సిన్‌ ‌వేశాం…

74 లక్షల మందికి ఫస్ట్ ‌డోస్‌, 26 ‌లక్షల మందికి డబుల్‌ ‌డోస్‌ ‌లు ఇచ్చాం: దిల్లీ సిఎం కేజ్రీవాల్‌ ‌ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ,జూలై 31: మహరాష్్ర‌ ‌తర్వాత వ్యాక్సినేషన్‌ ‌ప్రొగ్రాం లో కోటి మార్క్ ‌ను దాటిన రాష్ట్రంగా ఢిల్లీని…
Read More...

ఎపి పెన్షనర్లకు శుభవార్త 3.144 శాతం డీఏ పెంచుతూ ఆదేశాలు

అమరావతి,జులై 31 : రాష్ట్ర ప్రభుత్వ పింఛన్‌దారులకు 3.144 శాతం డీఏ పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. పెంపుదల చేసిన 3.144 శాతం మేర కరవు భత్యాన్ని…
Read More...

సృజనాత్మక విధానాలతో మాతృభాషను కాపాడుకోవాలి

ముందుతరాలు భాషకు ఆకర్శితులయ్యేలా చూడాలి సాంకేతిక విద్యలో మాతృభాష వినియోగం పెరగాలి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన మాతృభాషలను కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాల మిద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు…
Read More...

రాష్ట్రంలో నిలకడగా కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 621 మందికి పాజిటివ్‌..ఇద్దరు మృతి రాష్ట్రంలో రోజువారి కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 621 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 691 మంది కోలుకున్నారు. వైరస్‌…
Read More...

టోక్యో ఒలింపిక్‌ అప్‌డేట్స్

మహిళల డిస్కస్‌‌త్రోలో ఫైనల్‌కు కమల్‌‌ప్రీత్‌ ‌కౌర్‌ సెమిస్‌లో పోరాడి వోడిన షట్లర్‌ ‌పివి సింధు చైనీస్‌ ‌తైపీ తైజుతో హోరాహోరీ పోరులో వోటమి మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయం పతకం లేకుండానే వెనుతిరిగిన టెన్నిస్‌ ‌స్టార్‌…
Read More...

కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద శ్రీశైలం, సాగర్‌లకు జలకళ

కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వొచ్చి ప్రాజెక్టుల్లో చేరుతుంది. దీంతో శ్రీశైలం, సాగర్‌లు జలకళను సంతరించుకున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల జలాశయానికి…
Read More...

జనరల్‌ ‌నియోజకవర్గంలో ‘దళితబంధు’ చట్టవిరుద్ధం

సవాల్‌ ‌చేస్తూ హైకోర్టులో పిల్‌ ‌ప్రతివాదులుగా సీఎం కేసీఆర్‌, ‌సిఎస్‌, ‌సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, సిఈసి, సిఈఓ హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలో పైలట్‌ ‌ప్రాజెక్టుగా దళితబంధు పథకాన్ని అమలు చేయడాన్ని సవాల్‌ ‌చేస్తూ హైకోర్టులో పిల్‌…
Read More...

టీఎస్‌ ఐపాస్‌ ‌ద్వారా రూ. 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు

ఐటి, పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ పోకర్ణ కంపెనీని ప్రాంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ ‌మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్‌ పారిశ్రామిక రంగంలో భారతదేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని, వేగంగా దూసుకెళ్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ…
Read More...

దేశంలో 24 గంటల్లో కొత్తగా 41,649 కోవిడ్‌ ‌కేసులు 593 మంది మృతి

దేశంలో 24 గంటల్లో కొత్తగా 41,649 కొవిడ్‌ ‌కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. మరో 37,291 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ ‌బారినపడి మరో 593 మంది బాధితులు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం…
Read More...