Tag Prajatantra Articles

‘జమిలి’ ముసుగులో దేశాన్ని కబళించే కుట్ర

ఏచూరి ఉండివుంటే ఇలాంటి వాటిపై పోరాడేవారు ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సిఎం రేవంత్‌ రెడ్డి జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించాలని బీజేపీ చూస్తోందని.. ఇలాంటి సమయంలో సీతారం ఏచూరి లేకపోవడం దేశానికే తీరని లోటు అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రాల మధ్య ఐక్యత…

తెలంగాణా ఆత్మగౌరవ ప్రతీక బాపూజీ

బీఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ నివాళులు తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన తొలితరం నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ స్ఫూర్తి తాను సాగించిన చివరిదశ రాష్ట్ర సాధన పోరాటంలో ఇమిడివున్నదన్నారు. కొండా…

సింగ‌రేణి ఒక్కో కార్మికునికి … రూ.1.90 ల‌క్ష‌లు బోన‌స్‌….

ద‌స‌రాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండ‌గ‌ కార్మిక కుటుంబాల‌కు అంద‌నున్న‌ రూ.796 కోట్లు తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికుల‌కూ రూ.5 వేలు అంద‌జేత‌ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్20: సింగ‌రేణి కార్మికులకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తీపి క‌బురు అందించారు. సింగ‌రేణి కార్మిక కుటుంబాల్లో ఆనందం నింప‌డ‌మే ల‌క్ష్యంగా ద‌స‌రాకు ముందే బోనస్ ప్ర‌క‌టించారు. గ‌తేడాది సింగ‌రేణి…

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి

jp nadda on Srivari Laddu Prasadam

ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆరా నివేదిక ఇవ్వాని కోరని జెపి నడ్డా న్యూదిల్లీ,సెప్టెంబర్‌20: ‌తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను…

మళ్లీ సీజనల్‌ వ్యాధులు.. అప్రమత్తత అవసరం!

Seasonal diseases again

వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు చెలరేగితే ప్రజలకు కష్టాలు మరింతగా పెరుగుతాయి. యేటా వానా కాలంలో వ్యాధుల ముప్పు పెరిగి పేదల జీవితాలు దుర్భరమవుతున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, మెదడువాపు, ఫైలేరియా, అతిసారం, ట్కెఫాయిడ్‌, తదితర సీజనల్‌ వ్యాధులు గ్రావిరీణులను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ…

మల్లన్న సాగర్ లో పసుపు, కుంకుమ వేసి మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి.

Mallanna Sagar Reservoir

కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి  హ‌రీష్ రావు పిలుపు ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 20 : కాంగ్రెస్ నాయకులు మల్లన్న సాగర్ (Mallanna Sagar Reservoir ) లో ఇంత పసుపు కుంకుమ వేసి మీ పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోండి అంటూ హ‌రీష్‌రావు పిలుపునిచ్చారు. ఇంత‌కాలం కాంగ్రెస్ నేతలు కాలేశ్వ‌రంపై దుష్ప్ర‌చారం చేశార‌ని మండిప‌డ్డారు. మాజీ సీఎం…

దేశానికే ఆదర్శంగా స్కిల్ యూనివర్సిటీ

పారిశ్రామికవేత్తలదే కీలక భాగస్వామ్యం బోర్డు సభ్యులు, పారిశ్రామికవేత్తల సమావేశంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్19: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వామ్యం…

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు విరాళం అందజేసిన ఫిల్మ్ ‌నగర్‌ ‌కల్చరర్‌ ‌సెంటర్‌ (ఎఫ్‌ఎన్‌సీసీ)..

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు విరాళం అందజేసిన ఫిల్మ్ ‌నగర్‌ ‌కల్చరర్‌ ‌సెంటర్‌ (ఎఫ్‌ఎన్‌సీసీ).. జూబ్లీహిల్స్ ‌నివాసంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డిని కలిసి చెక్‌ అం‌దజేసిన ఎఫ్‌ఎన్‌సీసీ ప్రెసిడెంట్‌ ‌ఘట్టమనేని ఆదిశేషగిరి రావు.

పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరగాలి: కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట

telugu articles, telangana news, revanth reddy, kcr,breaking news

సేకరించిన చెత్తను వెంటనే డంపు యార్డుకు తరలించాలి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 19: ‌గణేష్‌ ‌నిమజ్జనం ప్రక్రియ పూర్తయిన సందర్భంగా, గురువారం మిలాద్‌ ఉన్‌ ‌నబి ర్యాలీ (ప్రొసిషన్‌ ) ‌లను పురస్కరించుకొని జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట చార్మినార్‌ ‌జోన్‌ ‌లోని పలు ప్రాంతాల్లో క్షేత్ర పరిధిలో ఆకస్మికంగా పర్యటించి పారిశుధ్య నిర్వహణ, పై పరిశీలన…

You cannot copy content of this page