సేంద్రీయ ఎరువులే ముద్దు
రసాయన ఎరువుల వా డకం వల్ల మానవుల ఆరోగ్యానికి ఎంతగానో హాని తలపెడుతుందని, సేంద్రీయ ఎరువులతో పండిన పంట ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుం దని సర్పంచ్ కుంటి జగన్మోహన్, అంగన్వాడి టీచర్లు బండి తార, కుం టి రాంబాయి, రజితలు అన్నారు. బుధవారం నర్మెట…
Read More...
Read More...