కెసిఆర్కు కూతురుకన్నా పార్టీయే ముఖ్యం

– మాజీ మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 3: కెసిఆర్కు కూతురుకన్నా, పార్టీ ముఖ్యమని, అందుకే సస్పెండ్ చేశారని భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్పై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. పార్టీని ధిక్కరించిన ఆమెపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని చెప్పారు. బోయిన్పల్లిలో శ్రీవెంకటేశ్వర లారీ అసోసియేషన్…
