కొత్త వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా.. ఆందోళనలో పాల్గొన్న టిఆర్ఎస్
రైతును కాపాడడం తమ కర్తవ్యమని రాజ్యసభలో టీఆర్ఎస్ నేత కే కేశవరావు అన్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన చేపట్టగా టిఆర్ఎస్ ఎంపిలు కూడా కలసి పాల్గొన్నారు. విపక్షాలు…
Read More...
Read More...