ముంబైలో 20మంది పిల్లల నిర్బంధం

– విడిపించే క్రమంలో పోలీస్ కాల్పుల్లో వ్యక్తి మృతి ముంబై,అక్టోబర్ 30: ఒక వ్యక్తి సుమారు 20 మంది పిల్లలను స్టూడియోలో నిర్బంధించాడు. తన డిమాండ్ల కోసం కొందరితో మాట్లాడాలంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు పోలీస్ కాల్పుల్లో ఆ వ్యక్తి మరణించాడు. ముంబైలో ఈ సంఘటన…
